ఎక్స్పో 2020 దుబాయ్: అక్టోబర్ నెలవారీ పాస్ ధర 95 దిర్హాములు
- September 24, 2021
దుబాయ్: ఎక్స్పో 2020 దుబాయ్, నెలవారీ టిక్కెట్ విడుదల చేసింది. 95 దిర్హాముల టిక్కెట్ కొనుగోలు చేస్తే, అక్టోబర్ నెల అంతా ఎక్స్పో సందర్శించేందుకు వీలు కలుగుతుంది. 192 దేశాల పెవిలియన్లు ఎక్స్పో 2020 దుబాయ్ సందర్శకుల్ని అలరించనున్నాయి. ప్రతిరోజూ 60 లైవ్ ఈవెంట్స్ జరుగుతాయి. 200కి పైగా ఫుడ్ మరియు బెవరేజ్ ఔట్లెట్స్ ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. ఆస్కార్ విజేత మ్యజిక్ డైరెక్టర్ మరియు సాంగ్ రైటర్ ఎఆర్ రెహమాన్ నేతృత్వంలో ఫిర్దౌస్ ఆర్కెస్ట్రా, స్పేస్ వీక్ ఈవెంట్స్, జల్సా నైట్స్ వంటివి అక్టోబర్ నెలలో ప్రధాన ఆకర్షణలు కానున్నాయి.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







