ఎక్స్పో 2020 దుబాయ్: అక్టోబర్ నెలవారీ పాస్ ధర 95 దిర్హాములు
- September 24, 2021
దుబాయ్: ఎక్స్పో 2020 దుబాయ్, నెలవారీ టిక్కెట్ విడుదల చేసింది. 95 దిర్హాముల టిక్కెట్ కొనుగోలు చేస్తే, అక్టోబర్ నెల అంతా ఎక్స్పో సందర్శించేందుకు వీలు కలుగుతుంది. 192 దేశాల పెవిలియన్లు ఎక్స్పో 2020 దుబాయ్ సందర్శకుల్ని అలరించనున్నాయి. ప్రతిరోజూ 60 లైవ్ ఈవెంట్స్ జరుగుతాయి. 200కి పైగా ఫుడ్ మరియు బెవరేజ్ ఔట్లెట్స్ ఇక్కడ ఏర్పాటు చేయబడ్డాయి. ఆస్కార్ విజేత మ్యజిక్ డైరెక్టర్ మరియు సాంగ్ రైటర్ ఎఆర్ రెహమాన్ నేతృత్వంలో ఫిర్దౌస్ ఆర్కెస్ట్రా, స్పేస్ వీక్ ఈవెంట్స్, జల్సా నైట్స్ వంటివి అక్టోబర్ నెలలో ప్రధాన ఆకర్షణలు కానున్నాయి.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









