వర్క్ టీమ్స్‌తో ఎక్స్‌పో దుబాయ్ ట్రయల్ రన్ ప్రారంభం

- September 25, 2021 , by Maagulf
వర్క్ టీమ్స్‌తో ఎక్స్‌పో దుబాయ్ ట్రయల్ రన్ ప్రారంభం

దుబాయ్: ఎక్స్‌పో దుబాయ్ 2020 ప్రాంతంలో వర్క్ టీమ్స్ మరియు వారి కుటుంబ సభ్యులు సందడి చేశారు. అక్టోబర్ 1 నుంచి ప్రారంభమవనున్న మెగా ఈవెంట్ కోసం ఇది ట్రయల్ రన్ తరహాలో ఉపయోగపడనుంది. గురువారం అలాగే శుక్రవారం సందర్శకులు, ప్రత్యేక ఆహ్వానితులు, పలు పెవిలియన్లను సందర్శించడం జరిగింది. ఎలక్ట్రిసిటీ రూమ్స్, ఇంటర్నెట్ మరియు కమ్యూనికేషన్ నెట్‌వర్క్స్ అలాగే ఇతర సౌకర్యాలను పూర్తిస్థాయిలో ఈ సందర్భంగా పరిశీలించారు. అన్ని ఏర్పాట్లూ సంతృప్తికరంగా వున్నట్లు తెలుస్తోంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com