వర్క్ టీమ్స్తో ఎక్స్పో దుబాయ్ ట్రయల్ రన్ ప్రారంభం
- September 25, 2021
దుబాయ్: ఎక్స్పో దుబాయ్ 2020 ప్రాంతంలో వర్క్ టీమ్స్ మరియు వారి కుటుంబ సభ్యులు సందడి చేశారు. అక్టోబర్ 1 నుంచి ప్రారంభమవనున్న మెగా ఈవెంట్ కోసం ఇది ట్రయల్ రన్ తరహాలో ఉపయోగపడనుంది. గురువారం అలాగే శుక్రవారం సందర్శకులు, ప్రత్యేక ఆహ్వానితులు, పలు పెవిలియన్లను సందర్శించడం జరిగింది. ఎలక్ట్రిసిటీ రూమ్స్, ఇంటర్నెట్ మరియు కమ్యూనికేషన్ నెట్వర్క్స్ అలాగే ఇతర సౌకర్యాలను పూర్తిస్థాయిలో ఈ సందర్భంగా పరిశీలించారు. అన్ని ఏర్పాట్లూ సంతృప్తికరంగా వున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







