వర్క్ టీమ్స్తో ఎక్స్పో దుబాయ్ ట్రయల్ రన్ ప్రారంభం
- September 25, 2021దుబాయ్: ఎక్స్పో దుబాయ్ 2020 ప్రాంతంలో వర్క్ టీమ్స్ మరియు వారి కుటుంబ సభ్యులు సందడి చేశారు. అక్టోబర్ 1 నుంచి ప్రారంభమవనున్న మెగా ఈవెంట్ కోసం ఇది ట్రయల్ రన్ తరహాలో ఉపయోగపడనుంది. గురువారం అలాగే శుక్రవారం సందర్శకులు, ప్రత్యేక ఆహ్వానితులు, పలు పెవిలియన్లను సందర్శించడం జరిగింది. ఎలక్ట్రిసిటీ రూమ్స్, ఇంటర్నెట్ మరియు కమ్యూనికేషన్ నెట్వర్క్స్ అలాగే ఇతర సౌకర్యాలను పూర్తిస్థాయిలో ఈ సందర్భంగా పరిశీలించారు. అన్ని ఏర్పాట్లూ సంతృప్తికరంగా వున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం
- షార్జాలో స్కూళ్లలో ఆన్లైన్ ఎడ్యుకేషన్ అమలు