బ్లడ్ క్యాన్సర్ చికిత్సలో కార్ టి టెల్ థెరపీ సామర్థ్యాన్ని పరీక్షించనున్న యూఏఈ
- September 25, 2021
అబుధాబి: అబుధాబిలోని ఓ రీసెర్చి ఇనిస్టిట్యూట్, బ్లడ్ క్యాన్సర్ చికిత్సలో ఇమ్యూనోథెరపీ వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ ప్రాంతంలో ఇదే తొలి ప్రయోగం. అబుధాబి స్టెమ్ సెల్స్ సెంటర్ ఈ విషయాన్ని వెల్లడించింది. చిమెటిక్ యాంటిజెన్ రిసెప్టర్ టి సెల్ థెరపీ అనేది ప్రపంచ వ్యాప్తంగా గుర్తించబడిన ఇమ్యునోథెరపీ. కార్ టి సెల్ థెరపీ, శరీర డిఫెన్స్ సిస్టమ్ని ప్రేరేపిస్తుంది. టి సెల్స్ని రీ ప్రోగ్రామింగ్ చేస్తుంది. యాంటీ ట్యూమర్ రెస్పాన్స్ విషయంలో శరీరానికి సహకరించే అతి కీలక అంశమిది. క్యాన్సర్ కణాల్ని చంపడానికి ఉపకరిస్తుంది ఈ విధానం. రీ ప్రోగ్రామ్ చేయబడిన సెల్స్ సజీవంగా వున్న మందులా మారి, క్యాన్సర్ మీద పోరాడుతుంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో







