బ్లడ్ క్యాన్సర్ చికిత్సలో కార్ టి టెల్ థెరపీ సామర్థ్యాన్ని పరీక్షించనున్న యూఏఈ
- September 25, 2021అబుధాబి: అబుధాబిలోని ఓ రీసెర్చి ఇనిస్టిట్యూట్, బ్లడ్ క్యాన్సర్ చికిత్సలో ఇమ్యూనోథెరపీ వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ ప్రాంతంలో ఇదే తొలి ప్రయోగం. అబుధాబి స్టెమ్ సెల్స్ సెంటర్ ఈ విషయాన్ని వెల్లడించింది. చిమెటిక్ యాంటిజెన్ రిసెప్టర్ టి సెల్ థెరపీ అనేది ప్రపంచ వ్యాప్తంగా గుర్తించబడిన ఇమ్యునోథెరపీ. కార్ టి సెల్ థెరపీ, శరీర డిఫెన్స్ సిస్టమ్ని ప్రేరేపిస్తుంది. టి సెల్స్ని రీ ప్రోగ్రామింగ్ చేస్తుంది. యాంటీ ట్యూమర్ రెస్పాన్స్ విషయంలో శరీరానికి సహకరించే అతి కీలక అంశమిది. క్యాన్సర్ కణాల్ని చంపడానికి ఉపకరిస్తుంది ఈ విధానం. రీ ప్రోగ్రామ్ చేయబడిన సెల్స్ సజీవంగా వున్న మందులా మారి, క్యాన్సర్ మీద పోరాడుతుంది.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు