సౌదీ అరేబియాని కలిపే రైల్వే ట్రాక్: 139 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న ఎతిహాద్ రైల్
- September 30, 2021
యూఏఈ: యూఏఈని సౌదీ అరేబియాతో కలిపే రైలు మార్గంలో 139 కిలో మీటర్ల రైల్ ట్రాక్ను ఎతిహాద్ రైల్ పూర్తి చేసింది. మొత్తం 1200 కిలో మీటర్ల ప్రాజెక్ట్ ఇది. అల్ గువైఫాత్ మీదుగా ట్రాక్ పూర్తి చేయడం జరిగింది. మొత్తం యూఏఈలోని ఏడు ఎమిరేట్ల మీదుగా ఈ రైలు మార్గం వెళుతుంది. పొరుగు దేశాలతో యూఏఈని ఈ మార్గం కలుపుతుంది.
తాజా వార్తలు
- ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- స్కూల్ పిక్నిక్లో స్టేల్ ఫుడ్.. పేరెంట్స్ ఫైర్..!!
- ప్రైజ్ అవార్డులపై కువైట్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం..!!
- ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కింగ్ సల్మాన్..!!
- ఆరాద్లోని మినీ హెరిటేజ్ విలేజ్లో అగ్నిప్రమాదం..!!
- వైరల్ ఛాలెంజ్ లపై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- 2026లోనూ ఖతార్ టూరిజం దూకుడు..!!
- కేఏ పాల్కు అమెరికాలో అరుదైన గౌరవం..
- ఆరోగ్య సలహాల కోసం Chat GPT ఉపయోగిస్తున్నారా..AIIMS వైద్యులు ఏం చెప్తున్నారంటే..
- సౌదీలో బయటపడ్డ భారీ బంగారు నిధి!







