సౌదీ అరేబియాని కలిపే రైల్వే ట్రాక్: 139 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న ఎతిహాద్ రైల్
- September 30, 2021
యూఏఈ: యూఏఈని సౌదీ అరేబియాతో కలిపే రైలు మార్గంలో 139 కిలో మీటర్ల రైల్ ట్రాక్ను ఎతిహాద్ రైల్ పూర్తి చేసింది. మొత్తం 1200 కిలో మీటర్ల ప్రాజెక్ట్ ఇది. అల్ గువైఫాత్ మీదుగా ట్రాక్ పూర్తి చేయడం జరిగింది. మొత్తం యూఏఈలోని ఏడు ఎమిరేట్ల మీదుగా ఈ రైలు మార్గం వెళుతుంది. పొరుగు దేశాలతో యూఏఈని ఈ మార్గం కలుపుతుంది.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







