సౌదీ అరేబియాని కలిపే రైల్వే ట్రాక్: 139 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న ఎతిహాద్ రైల్
- September 30, 2021
యూఏఈ: యూఏఈని సౌదీ అరేబియాతో కలిపే రైలు మార్గంలో 139 కిలో మీటర్ల రైల్ ట్రాక్ను ఎతిహాద్ రైల్ పూర్తి చేసింది. మొత్తం 1200 కిలో మీటర్ల ప్రాజెక్ట్ ఇది. అల్ గువైఫాత్ మీదుగా ట్రాక్ పూర్తి చేయడం జరిగింది. మొత్తం యూఏఈలోని ఏడు ఎమిరేట్ల మీదుగా ఈ రైలు మార్గం వెళుతుంది. పొరుగు దేశాలతో యూఏఈని ఈ మార్గం కలుపుతుంది.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









