వచ్చే ఏడాది నుంచి వర్క్ పర్మిట్ ఫీజు పెరిగే అవకాశం
- October 04, 2021
కువైట్: వలసదారుల వర్క్ పర్మిట్ విధానాన్ని అప్డేట్ చేయాలనీ అలాగే వర్క్ పర్మిట్ ఫీజు పెంచాలనీ పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ (పిఎఎమ్)కి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సూచించడం జరిగింది. మేన్ పవర్ అథారిటీ అందించే సేవలపైనా ఫీజు పెంపు ప్రతిపాదన వుంది. విదేశీ కార్మికుల వీసాల రుసుము కూడా పెంచనున్నారు. రెసిడెన్సీ ట్రేడ్ అలాగే మార్జినల్ వర్కర్స్ విధానాన్ని తొలగించనున్నారు. 2022 రెండో క్వార్టర్ లేదా మూడో క్వార్టర్ నాటికి ఈ ప్రతిపాదన పూర్తయ్యే అవకాశం వుంది. ప్రతి విభాగం లేదా ఎకనమిక్ యాక్టివిటీకి సంబంధించి వలసదారులు అలాగే నేషనల్ వర్కర్స్కి సంబంధించిన కోటా తప్పనిసరి చేయనున్నారు. 2022 మొదట్లో 5 శాతం నేషనల్ లేబర్ రీప్లేస్మెంట్ మొదలు పెట్టి, 2025 నాటికి దాన్ని 20 శాతానికి తీసుకెళతారు.
తాజా వార్తలు
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్
- ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ కీలక భేటీ
- ఫోన్పే కొత్త ఫీచర్..నెట్ లేకుండానే పేమెంట్స్..!
- టపాసుల తయారీ కేంద్రంలో పేలుడు..ఎనిమిది మంది మృతి
- విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు యూఏఈ అధ్యక్షుడి శుభాకాంక్షలు







