భారత విదేశాంగ సహాయ మంత్రి తో ఇండియన్ గల్ఫ్ లీడర్ల సమావేశం
- October 07, 2021
కువైట్: గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న ఇండియన్స్ లీడర్లతో భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ వర్చువల్ గా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.గల్ఫ్ లో ఉన్న ఇండియన్స్ సమస్యలు, వారికి అక్కడ ఉన్న అవకాశాల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ఇండియన్స్ కు ఎలాంటి సాయమైన ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో ఇండియన్ కమ్యూనిటీ ఇన్ కువైట్, ప్రవాసీ భారతీయ అవార్డ్ గ్రహీత రాజ్ గోపాల్ త్యాగి పాల్గొన్నారు. డాక్టర్స్ అసోసియేషన్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా, చార్టెడ్ అకౌంటెంట్స్, ఐఐటీ/ఐఐఎం పూర్వ విద్యార్థులతో పాటు పలు ఇండియన్ అసోసియేషన్ లీడర్లు పాల్గొన్నారు. కువైట్ లో ఇండియన్ అంబాసిడర్ సిబి జార్జ్ కూడా మీటింగ్ లో పాల్గొని ఇండియన్స్ కు ఏ అవసరమొచ్చిన వెంటనే ఎంబసీని సంప్రదించాలని కోరారు.


తాజా వార్తలు
- కువైట్లో నెల రోజులపాటు క్లీనింగ్ క్యాంపెయిన్..!!
- సౌదీ డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై సమగ్ర సర్వే ప్రారంభించిన GASTAT..!!
- ప్రాంతీయ భద్రత అంశంలో భారత్కు బహ్రెయిన్ కృతజ్ఞతలు..!!
- మసీర్హా పోర్టులో అగ్నిప్రమాదం.. వేగంగా స్పందించిన ఫైర్ ఫైటర్స్..!!
- నకిలీ వస్తువుల కొనుగోలుపై యూఏఈ హెచ్చరిక..రూ.2.3 కోట్ల వరకు జరిమానా, జైలు శిక్ష..!!
- ఖతార్లో చక్కెర కలిపిన పానీయాలపై ఎక్సైజ్ పన్ను అమలు..!!
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..







