భారత విదేశాంగ సహాయ మంత్రి తో ఇండియన్ గల్ఫ్ లీడర్ల సమావేశం
- October 07, 2021
కువైట్: గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న ఇండియన్స్ లీడర్లతో భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ వర్చువల్ గా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.గల్ఫ్ లో ఉన్న ఇండియన్స్ సమస్యలు, వారికి అక్కడ ఉన్న అవకాశాల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ఇండియన్స్ కు ఎలాంటి సాయమైన ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో ఇండియన్ కమ్యూనిటీ ఇన్ కువైట్, ప్రవాసీ భారతీయ అవార్డ్ గ్రహీత రాజ్ గోపాల్ త్యాగి పాల్గొన్నారు. డాక్టర్స్ అసోసియేషన్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా, చార్టెడ్ అకౌంటెంట్స్, ఐఐటీ/ఐఐఎం పూర్వ విద్యార్థులతో పాటు పలు ఇండియన్ అసోసియేషన్ లీడర్లు పాల్గొన్నారు. కువైట్ లో ఇండియన్ అంబాసిడర్ సిబి జార్జ్ కూడా మీటింగ్ లో పాల్గొని ఇండియన్స్ కు ఏ అవసరమొచ్చిన వెంటనే ఎంబసీని సంప్రదించాలని కోరారు.


తాజా వార్తలు
- మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్ఓపి హెచ్చరిక..!!
- Metrash ద్వారా రెసిడెన్స్ పర్మిట్ పునరుద్ధరించే విధానం..!!
- డ్రోన్ దాడిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించిన ఆర్థిక మంత్రి..!!
- భారీ బడ్జెట్ తో స్మార్ట్ క్లాస్రూమ్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ISB..!!
- అరఫా డే, ఈద్ అల్ అదా..లాంగెస్ట్ పబ్లిక్ హాలీడే..!!
- సౌదీ అరేబియాలో పలు ప్రాంతాలలో భారీ వర్షాలు..!!
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ









