భారత విదేశాంగ సహాయ మంత్రి తో ఇండియన్ గల్ఫ్ లీడర్ల సమావేశం
- October 07, 2021
కువైట్: గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న ఇండియన్స్ లీడర్లతో భారత విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ వర్చువల్ గా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.గల్ఫ్ లో ఉన్న ఇండియన్స్ సమస్యలు, వారికి అక్కడ ఉన్న అవకాశాల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. ఇండియన్స్ కు ఎలాంటి సాయమైన ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో ఇండియన్ కమ్యూనిటీ ఇన్ కువైట్, ప్రవాసీ భారతీయ అవార్డ్ గ్రహీత రాజ్ గోపాల్ త్యాగి పాల్గొన్నారు. డాక్టర్స్ అసోసియేషన్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా, చార్టెడ్ అకౌంటెంట్స్, ఐఐటీ/ఐఐఎం పూర్వ విద్యార్థులతో పాటు పలు ఇండియన్ అసోసియేషన్ లీడర్లు పాల్గొన్నారు. కువైట్ లో ఇండియన్ అంబాసిడర్ సిబి జార్జ్ కూడా మీటింగ్ లో పాల్గొని ఇండియన్స్ కు ఏ అవసరమొచ్చిన వెంటనే ఎంబసీని సంప్రదించాలని కోరారు.


తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







