2022 ప్రపంచ కప్ నిర్వాహణ సమావేశం లో పాల్గొన్న ఎమిర్
- March 17, 2016గౌరవనీయ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ గురువారం డెలివరీ మరియు లెగసి ( ఎస్సీ) అత్యున్నత కమిటీ బోర్డు 2016 మొదటి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంకు ఎమిర్ దివాన్ వద్ద అధ్యక్షత వహించారు. 2022 ఫుట్ బాల్ ప్రపంచ కప్ నిర్వాహణకు సంబంధించిన పథకాలు అందుకు కేటాయించిన బడ్జెట్ తదితర విషయాలపై చర్చించారు.ఈ సమావేశంలో గౌరవనీయ షేక్ జస్సిం బిన్ హమద్ అల్ థానీ ఎమిర్ డిప్యూటీ చైర్మన్ , ప్రధాన మంత్రి మరియు ఇంటీరియర్ మంత్రి హెచ్ ఇ షేక్ అబ్దుల్లా బిన్ నాసర్ బిన్ ఖలీఫా అల్ థానీ వ్యక్తిగత ప్రతినిధి, బోర్డు సభ్యుడు, మరియు ఇతర బోర్డు సభ్యులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!