సౌత్ బతినాలో పూర్తిస్థాయిలో ఎసెన్షియల్ సేవల పునరుద్ధరణ
- October 13, 2021
మస్కట్: నేషనల్ కమిటీ ఫర్ ఎమర్జన్సీ మేనేజ్మెంట్, నార్త్ మరియు సైత్ అల్ బతినా గవర్నరేట్లలో ఎస్సెన్షియల్ సర్వీసులను పూర్తిగా పునరుద్ధరించడం జరిగింది. ప్రాథమిక అవసరాలకు సంబంధించిన సేవల్ని పూర్తిగా సౌత్ బతినాలో పునరుద్ధరించగా, నార్త్ అల్ బతినాలో విద్యుత్ వ్యవస్థను 96 శాతం మేర పునరుద్ధరించారు. వాటర్ సర్వీసెస్, టెలికాం, ఫ్యూల్ సప్లయ్ వంటివాటిని 100 శాతం పునరుద్ధరించారు. అన్ పేవ్డ్ రోడ్ (83 శాతం), పేవ్డ్ రోడ్ 97 శాతం పునరుద్ధరించగా, వేస్ట్ మేనేజ్మెంట్ పునరుద్ధరణ 68 శాతం జరిగింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







