సౌత్ బతినాలో పూర్తిస్థాయిలో ఎసెన్షియల్ సేవల పునరుద్ధరణ
- October 13, 2021
మస్కట్: నేషనల్ కమిటీ ఫర్ ఎమర్జన్సీ మేనేజ్మెంట్, నార్త్ మరియు సైత్ అల్ బతినా గవర్నరేట్లలో ఎస్సెన్షియల్ సర్వీసులను పూర్తిగా పునరుద్ధరించడం జరిగింది. ప్రాథమిక అవసరాలకు సంబంధించిన సేవల్ని పూర్తిగా సౌత్ బతినాలో పునరుద్ధరించగా, నార్త్ అల్ బతినాలో విద్యుత్ వ్యవస్థను 96 శాతం మేర పునరుద్ధరించారు. వాటర్ సర్వీసెస్, టెలికాం, ఫ్యూల్ సప్లయ్ వంటివాటిని 100 శాతం పునరుద్ధరించారు. అన్ పేవ్డ్ రోడ్ (83 శాతం), పేవ్డ్ రోడ్ 97 శాతం పునరుద్ధరించగా, వేస్ట్ మేనేజ్మెంట్ పునరుద్ధరణ 68 శాతం జరిగింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ
- విద్యుత్ షాక్ మృతులకు ఎక్స్రేషియాను పెంచిన తెలంగాణ ప్రభుత్వం
- సోషల్మీడియా పై కేంద్రం కఠిన చర్యలు!..
- విజయవాడ-హైదరాబాద్ కి కొత్తగా రెండు విమాన సర్వీసులు
- ప్రాంతీయ పరిస్థితుల పై సౌదీ, కువైట్ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- క్నెసెట్ ఆమోదించిన చట్టాన్ని ఖండించిన ఒమన్..!!
- కొత్తగా 4 భారత నగరాలకు సర్వీసుల విస్తరణ: జజీరా ఎయిర్వేస్
- యూనిఫైడ్ సెక్యూరిటీ కోఆర్డినేషన్ కోసం అరబ్ ఇంటిరియర్ మినిస్టర్స్ పిలుపు..!!









