ప్రయోగాత్మకంగా దుక్మ్లో డ్రోన్ల ద్వారా పోస్ట్ మరియు ఫుడ్ పార్సిళ్ళ డెలివరీ
- October 13, 2021
మస్కట్: పోస్టల్ పార్సిళ్ళు మరియు ఫుడ్ పార్సిళ్ళను డెలివరీ చేసేందుకు రెండు ప్రయోగాలు స్పెషల్ ఎకనమిక్ జోన్ - దుక్మ్లో జరిగాయి. ఈ మేరకు ఒమన్ న్యూస్ ఏజెన్సీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రాంతంలో సేవల్ని మరింత విస్తృతం చసేందుకోసం ఈ చర్యలు చేపట్టడం జరిగింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







