యూఏఈ కోవిడ్: అబుధాబిలోని ఆరు కేంద్రాల్లో ర్యాపిడ్ పిసిఆర్ టెస్టులు
- October 13, 2021అబుధాబి: ఆరు దుబాయ్ హెల్త్ సర్వీస్ కంపెనీ (సెహా) కేంద్రాలు పిసిఆర్ టెస్టుల్ని కోవిడ్ గుర్తించేందుకోసం నిర్వహించనున్నాయి. దరఖాస్తుదారులు ఐదు గంటల్లో పరీక్ష ఫలితం పొందవచ్చు. కోవిడ్ 19 ప్రైమ్ సెంటర్ మదినాత్ జాయెద్ అలాగే సెహా కోవిడ్ 19 డ్రైవ్ త్రూ సెంటర్లు (మదినాత్ జాయెద్, గయాతి, దెల్మా, లివా మరియు మఫ్రా)లలో ర్యాపిడ్ టెస్టులు అందుబాటులో వుంటాయి. 250 దిర్హాములు అడ్వాన్సుగా రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించి అపాయింటుమెంట్ పొందవచ్చు.
--ప్రదీప్(మాగల్ఫ్ ప్రతినిధి,అబుధాబి)
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం