ధియేటర్ లకి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..!
- October 13, 2021అమరావతి: ఏపీలోని ధియేటర్ లకి సర్కార్ శుభవార్తని చెప్పింది. రాష్ట్రంలోని అన్నీ ధియేటర్ లలో వందశాతం ఆక్యుపెన్సీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇది రేపటి నుంచి అమల్లోకి వస్తుంది. దీనితో దసరా పండగ సందర్భంగా విడుదల కానున్న మహాసముద్రం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలకి కలిసి రానుంది. కాగా రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 31 వరకు రాత్రి కర్ఫ్యూ పొడిస్తున్నట్టు తెలిపింది. రాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున అయిదు గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. దీనితో ధియేటర్ లలో నైట్ షోలకి అడ్డంకులు తొలిగిపోయాయి.
తాజా వార్తలు
- ఇళ్లకు ఉచితంగా మరమ్మతులు..ముందుకొచ్చిన డెవలపర్లు
- దుబా పోర్ట్లో భారీ డ్రగ్ స్మగ్లింగ్ గుట్టురట్టు
- మిడిల్ ఈస్ట్ వివాదం నివారణకు ఖతార్ పిలుపు
- షార్జాలో అదృశ్యమైన యువకుడు క్షేమం
- అబ్దల్లి కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మృతి
- ఐక్యరాజ్యసమితి నిర్ణయంపై సర్వత్రా విచారం
- కాషాయ రంగులో దూరదర్శన్ లోగో.. ప్రతిపక్షాల విమర్శలు
- కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్
- 2025 Film Awards : అధికారిక తేదీని వెల్లడించిన BAFTA
- బుల్లెట్ ప్రూఫ్ కారులో కనిపించిన సల్మాన్ ఖాన్