రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగు పెట్టిన మరో బడా వ్యాపారి...
- October 17, 2021
హైదరాబాద్: బ్లిస్ వీకెండ్ హోమ్ ప్రాపర్టీ సంస్థ వారు తమ కొత్త ప్రాజెక్ట్ ను లాంఛ్ చేశారు. సిద్ధపూర్ లో వీకెండ్ హోమ్ పేరుతో చేపట్టిన ప్రాజెక్ట్ పనులు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకలో జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్,సంస్థ డైరెక్టర్ జాషువా పాల్, సినీ రచయిత సిరాశ్రీ, సినీ నిర్మాత మధుర శ్రీధర్,కళామందిర్ కళ్యాణ్,లగడపాటి శ్రీధర్, హీరో చైతన్య కృష్ణ,హీరో శివాజీ,సినీ డైరెక్టర్ బి.వి.ఎస్ రవి, సింగర్ స్మిత, సినీ నిర్మాత బెక్కం వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.రవి కుమార్ పనస ఇంతక ముందు టాలీవుడ్ లోని పెద్ద సినిమా హీరోలకు పి.ఆర్.ఓ గా పనిచేసారు మరియు తెలంగాణ ప్రభుత్వ ఈవెంట్లు నిర్వహించారు.ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో అనేక ప్రాజెక్టులు ప్రారంభించనున్నారు.
బ్లిస్ వీకెండ్ హోమ్స్ సంస్థ సీఈఓ రవికుమార్ పనస మాట్లాడుతూ... మీ అభిరుచికి అనుగుణంగా అత్యంత విలాసవంతమైన ఇళ్లు అందుబాటులో ధరల్లోనే ఉన్నాయని తెలిపారు.ఐటీ హబ్, ఎడ్యుకేషన్ సంస్థలు, హెల్త్ కేర్ సెంటర్లతో పాటు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్న సిద్ధపూర్ లో ప్రాజెక్ట్ ను నిర్మించనున్నారు. అటు ప్రకృతికి, ఇటు సిటి కి సమీపంలో ఈ ఇళ్లు ఉంటుందన్నారు. త్వరగా ఇళ్లు బుక్ చేసుకోవాలని కోరారు.రానున్న రోజుల్లో రేట్లు మరింత పెరుగతాయని చెప్పారు.
_1634489758.jpg)
_1634489875.jpg)

_1634489947.jpg)
_1634490050.jpg)
తాజా వార్తలు
- గణేశ్ మండపాల ఏర్పాటుకు ఆన్లైన్ నమోదు తప్పనిసరి: సీపీ సజ్జనార్
- భారత్-సౌదీ సంబంధాల బలోపేతంలో భారతీయ వ్యాపారుల పాత్ర కీలకం: కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్
- బ్రిక్స్ సదస్సు వేళ ప్రధాని మోదీ–పుతిన్ భేటీ
- QNV 2030..హరిత పరివర్తనకు ఖతార్ చర్యలు..!!
- పోలీసు అధికారిపై దాడి.. నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష..!!
- స్కూల్స్ రీఓపెన్ కు ముందు 200 ట్రాఫిక్ పెట్రోల్స్ మోహరింపు..!!
- ఒమన్లో పలు ప్రాంతాల్లో వర్షాలకు అవకాశం..!!
- జర్మన్ ఎంపీలతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- పోలీసుల విచారణకు హాజరైన యూట్యూబర్ రమా నందన
- అబుదాబిలో ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం..!!







