ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన.. 1400 బైక్స్ సీజ్
- October 18, 2021
మనామా: ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపించారు. గత మూడు నెలల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 1400 బైకులను సీజ్ చేసినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ కార్యాలయం తెలియజేసింది. ఫుడ్ డెలివరీ డ్రైవర్లు స్పీడ్ నిబంధనలు పాటించకపోవడం, రెడ్ ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయడం, రాంగ్ రూట్లో నడపడం, స్టంట్ డ్రైవింగ్, భద్రతా నియమాలను పాటించకపోవడం వంటి ఉల్లంఘనలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







