ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన.. 1400 బైక్స్ సీజ్
- October 18, 2021
మనామా: ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనదారులపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝుళిపించారు. గత మూడు నెలల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 1400 బైకులను సీజ్ చేసినట్లు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ కార్యాలయం తెలియజేసింది. ఫుడ్ డెలివరీ డ్రైవర్లు స్పీడ్ నిబంధనలు పాటించకపోవడం, రెడ్ ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేయడం, రాంగ్ రూట్లో నడపడం, స్టంట్ డ్రైవింగ్, భద్రతా నియమాలను పాటించకపోవడం వంటి ఉల్లంఘనలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.
తాజా వార్తలు
- అమరావతి మీదుగా హైదరాబాద్-చెన్నై బుల్లెట్ ట్రైన్
- ప్రముఖ ఆలయాల పరిసరాల్లో తిరుమల తరహా నిబంధనలు: సీఎం రేవంత్
- అడ్రస్ ప్రూఫ్ లేకున్నా గ్యాస్ సిలిండర్..కేంద్రం కొత్త రూల్స్
- అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ఖతార్ పర్యటనకు ఇటలీ ప్రధాన మంత్రి..!!
- కువైట్ లోని పోర్ట్ కార్యకలాపాలపై అత్యవసర సమావేశం..!!
- బహ్రెయిన్ అధ్యక్షతన కైరో చర్చలు..!!
- వరుస మోటార్సైకిళ్ల చోరీలు..ఏడుగురు అరెస్టు..!!
- శాంతి కోసం..దుబాయ్ నుండి రాస్ అల్ ఖైమా వరకు బైక్ ర్యాలీ..!!
- జెడ్డాలో ఇటలీ ప్రధానితో యువరాజు భేటీ..!!









