47 రోజుల్లో 2,739 మంది బహిష్కరణ
- October 19, 2021
కువైట్: నిబంధనలు ఉల్లంఘించిన ప్రవాసులపై విదేశాంగ శాఖ చర్యలు తీసుకున్నది. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 17 వరకు 2,739 మంది ప్రవాసులను దేశ విదేశాంగ శాఖ బహిష్కరించినట్లు అధికారులు వెల్లడించారు. అంతర్గత మంత్రి షేక్ థామర్ అల్-అలీ, అంతర్గత మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ లెఫ్టినెంట్-జనరల్ షేక్ ఫైసల్ అల్-నవాఫ్ ఆదేశాల మేరకు వీరిపై చర్యలు తీసుకున్నారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







