47 రోజుల్లో 2,739 మంది బహిష్కరణ

- October 19, 2021 , by Maagulf
47 రోజుల్లో 2,739 మంది బహిష్కరణ

కువైట్: నిబంధనలు ఉల్లంఘించిన ప్రవాసులపై విదేశాంగ శాఖ చర్యలు తీసుకున్నది. ఈ ఏడాది సెప్టెంబర్ 1 నుంచి అక్టోబర్ 17 వరకు 2,739 మంది ప్రవాసులను దేశ విదేశాంగ శాఖ బహిష్కరించినట్లు అధికారులు వెల్లడించారు. అంతర్గత మంత్రి షేక్ థామర్ అల్-అలీ, అంతర్గత మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ లెఫ్టినెంట్-జనరల్ షేక్ ఫైసల్ అల్-నవాఫ్ ఆదేశాల మేరకు వీరిపై చర్యలు తీసుకున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com