బ్యాంక్ లో చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
- October 28, 2021కువైట్: బ్యాంక్ లో సెక్యూరిటీ గార్డ్ ను బెదిరించి చోరీకి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమియా ఏరియాలోని ఓ బ్యాంక్ లో లో ఏళ్ల యువకుడు దొంగతనానికి పాల్పడ్డాడు. దాదాపు 32 వేల దినార్స్ ఎత్తుకెళ్లాడు. సెక్యురీటీ గార్డ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని హవల్లీ ఏరియాలోని ఓ హోటల్ అపార్ట్ మెంట్ లో అరెస్ట్ చేశారు. పక్కా ఆధారాలు ఉండటం నిందితునికి శిక్షపడటం ఖాయమని పోలీసులు చెప్పారు.
తాజా వార్తలు
- జూన్ 1 నుంచి సింగిల్ యూజ్ బ్యాగులపై నిషేధం
- 2025-26 నాటికి ఇంటింటికి ఎగిరే కార్లు..!
- బహ్రెయిన్ సమ్మిట్కు అరబ్ నేతలకు ఆహ్వానం.. రాజు హమద్
- క్రౌన్ ప్రిన్స్ తో రీజనల్ ఎమిర్ల భేటీ
- చోరీలకు పాల్పడుతున్న ప్రవాసులు అరెస్ట్
- డ్రగ్స్ కేసులో భారతీయ డీజేకి 25 ఏళ్ల జైలుశిక్ష..తీర్పుపై అప్పీల్
- సౌత్ ఆఫ్రికా: లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి
- లోయలో పడిన కారు.. 10 మంది దుర్మరణం
- కాంగ్రెస్కు రూ.1,700 కోట్ల ట్యాక్స్ నోటీసు
- అవగాహన లేకపోతే AI దుర్వినియోగం కావచ్చు : బిల్ గేట్స్తో మోదీ