బ్యాంక్ లో చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
- October 28, 2021
కువైట్: బ్యాంక్ లో సెక్యూరిటీ గార్డ్ ను బెదిరించి చోరీకి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తమియా ఏరియాలోని ఓ బ్యాంక్ లో లో ఏళ్ల యువకుడు దొంగతనానికి పాల్పడ్డాడు. దాదాపు 32 వేల దినార్స్ ఎత్తుకెళ్లాడు. సెక్యురీటీ గార్డ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని హవల్లీ ఏరియాలోని ఓ హోటల్ అపార్ట్ మెంట్ లో అరెస్ట్ చేశారు. పక్కా ఆధారాలు ఉండటం నిందితునికి శిక్షపడటం ఖాయమని పోలీసులు చెప్పారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..