మస్కట్ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టులో ముగిసిన ‘ఎమర్జెన్సీ ఎక్సర్ సైజ్’
- October 30, 2021
ఒమన్: అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు మస్కట్ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టులో చేపట్టిన ఎమర్జెన్సీ ఎక్సర్ సైజ్ ముగిసింది."ఒమన్ ఎయిర్ పోర్టుల చేపట్టిన ఎమర్జెన్సీ ఎక్సర్ సైజ్ ముగిసింది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఆపరేషన్స్, అడ్మినిస్ట్రేషన్ జనరల్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ, సివిల్ ఏవియేషన్ అథారిటీ, సివిల్ డిఫెన్స్, రాయల్ ఒమన్ పోలీస్, అంబులెన్స్ అథారిటీ, ఒమన్ ఎయిర్ అండ్ ట్రాన్సమ్ హ్యాండ్లింగ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ ను చేపట్టాయి. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న అన్ని విభాగాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము." అని ఒమన్ ఎయిర్పోర్ట్స్ పేర్కొంది. "సివిల్ ఏవియేషన్ అథారిటీ జారీ చేసిన నిబంధనలు, లైసెన్సింగ్ అవసరాలకు అనుగుణంగా అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవటానికి మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను తెలుసుకోవడానికి ఈ ఎమర్జెన్సీ ఎక్సర్ సైజ్ దోహదం చేసింది." అని సివిల్ ఏవియేషన్ అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- IPL 2026: కోల్ కతా పై హైదరాబాద్ ఘన విజయం
- అమరావతి బిల్లుకు రాజ్యసభ ఆమోదం
- 2027 పుష్కరాలకు ముందు పోలవరం పూర్తి: సీఎం చంద్రబాబు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..









