మస్కట్ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టులో ముగిసిన ‘ఎమర్జెన్సీ ఎక్సర్ సైజ్’
- October 30, 2021
ఒమన్: అత్యవసర పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు మస్కట్ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టులో చేపట్టిన ఎమర్జెన్సీ ఎక్సర్ సైజ్ ముగిసింది."ఒమన్ ఎయిర్ పోర్టుల చేపట్టిన ఎమర్జెన్సీ ఎక్సర్ సైజ్ ముగిసింది. జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఆపరేషన్స్, అడ్మినిస్ట్రేషన్ జనరల్ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ, సివిల్ ఏవియేషన్ అథారిటీ, సివిల్ డిఫెన్స్, రాయల్ ఒమన్ పోలీస్, అంబులెన్స్ అథారిటీ, ఒమన్ ఎయిర్ అండ్ ట్రాన్సమ్ హ్యాండ్లింగ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ ను చేపట్టాయి. ఈ ఆపరేషన్ లో పాల్గొన్న అన్ని విభాగాలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము." అని ఒమన్ ఎయిర్పోర్ట్స్ పేర్కొంది. "సివిల్ ఏవియేషన్ అథారిటీ జారీ చేసిన నిబంధనలు, లైసెన్సింగ్ అవసరాలకు అనుగుణంగా అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవటానికి మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను తెలుసుకోవడానికి ఈ ఎమర్జెన్సీ ఎక్సర్ సైజ్ దోహదం చేసింది." అని సివిల్ ఏవియేషన్ అథారిటీ తెలిపింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..