29AED నుంచి పలు దేశాలకు ప్రారంభమయ్యే విమాన టిక్కెట్ ధరలు
- November 01, 2021
యూఏఈ: విజ్ ఎయిర్ అబుధాబి, నమ్మశక్యం కాని అతి తక్కువ ధరలకే ప్రయాణీకులకు టిక్కెట్లను పలు జీసీసీ దేశాలకు వెళ్ళేందుకోసం ప్రకటించింది. అబుధాబి నుంచి బహ్రెయిన్, మస్కట్ దేశాలకు ఎంపిక చేసిన విమానాల్లో కేవలం 29 దిర్హాములకే ప్రయాణించే వీలు కల్పిస్తున్నారు. ఈ విషయాన్ని సంస్థ తమ సోషల్ మీడియా పేజ్ ద్వారా వెల్లడించింది. నవంబర్ 1 నుంచి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కాగా, విజ్ ఎయిర్ అబుధాబి, గత అక్టోబరులో ఏడు కొత్త రూట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!







