29AED నుంచి పలు దేశాలకు ప్రారంభమయ్యే విమాన టిక్కెట్ ధరలు
- November 01, 2021
యూఏఈ: విజ్ ఎయిర్ అబుధాబి, నమ్మశక్యం కాని అతి తక్కువ ధరలకే ప్రయాణీకులకు టిక్కెట్లను పలు జీసీసీ దేశాలకు వెళ్ళేందుకోసం ప్రకటించింది. అబుధాబి నుంచి బహ్రెయిన్, మస్కట్ దేశాలకు ఎంపిక చేసిన విమానాల్లో కేవలం 29 దిర్హాములకే ప్రయాణించే వీలు కల్పిస్తున్నారు. ఈ విషయాన్ని సంస్థ తమ సోషల్ మీడియా పేజ్ ద్వారా వెల్లడించింది. నవంబర్ 1 నుంచి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కాగా, విజ్ ఎయిర్ అబుధాబి, గత అక్టోబరులో ఏడు కొత్త రూట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ
- తిరుమల శ్రీవారి ఆలయ కొత్త డిప్యూటీ ఈఓగా భాస్కర్!
- డిస్కౌంట్ నిబంధనలు.. ఆగస్టులో 20 వేలకుపైగా తనిఖీలు..!!
- కువైట్ లో సబ్లీజింగ్.. ప్రైవేట్ క్లినిక్ లైసెన్స్ రద్దు..!!
- నేపాల్ వరద బాధితులకు కేంద్రం సాయం
- యూఏఈలో యాంటి కమర్షియల్ ఫ్రాడ్ లా.. 24గంటల్లో తొలగించాల్సిందే..!!
- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై సౌదీ–గ్రీస్ చర్చలు..!!







