ఇండియా నుంచి 45,000 మంది ప్రయాణీకులు
- November 06, 2021కువైట్: ఆగస్ట్ 1 నుంచి కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యాక 45,000 మంది ప్రయాణీకులు ఇండియా నుంచి కువైట్ వచ్చినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇండియాకి 85,000 మంది ప్రయాణించారు. మొత్తం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ట్రాఫిక్ 130,000గా నమోదయ్యింది. ఏడు ఎయిర్ లైన్స్ విమానాల్ని ఇండియా నుంచి కువైట్ మధ్య నడుస్తున్నాయి ఈ సమయంలో. కాగా, టర్కీ బిజీయెస్ట్ డెస్టినేషన్ అయ్యిందనీ, టర్కీ నుంచి అలాగే టర్కీకి వెళ్ళి వచ్చిన ప్రయాణీకుల సంఖ్య 314,000గా వుందని తెలుస్తోంది. సౌదీ అరేబియా రెండో స్థానంలో నిలిచింది. 1,550 విమానాల ద్వారా మొత్తం 144,000 మంది ప్రయాణీకులు ప్రయాణించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాలుగో స్థానంలో వుంది 138,000 మంది ప్రయాణీకులతో.
తాజా వార్తలు
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్