ఇండియా నుంచి 45,000 మంది ప్రయాణీకులు
- November 06, 2021
కువైట్: ఆగస్ట్ 1 నుంచి కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తిస్థాయిలో ప్రారంభమయ్యాక 45,000 మంది ప్రయాణీకులు ఇండియా నుంచి కువైట్ వచ్చినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇండియాకి 85,000 మంది ప్రయాణించారు. మొత్తం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ట్రాఫిక్ 130,000గా నమోదయ్యింది. ఏడు ఎయిర్ లైన్స్ విమానాల్ని ఇండియా నుంచి కువైట్ మధ్య నడుస్తున్నాయి ఈ సమయంలో. కాగా, టర్కీ బిజీయెస్ట్ డెస్టినేషన్ అయ్యిందనీ, టర్కీ నుంచి అలాగే టర్కీకి వెళ్ళి వచ్చిన ప్రయాణీకుల సంఖ్య 314,000గా వుందని తెలుస్తోంది. సౌదీ అరేబియా రెండో స్థానంలో నిలిచింది. 1,550 విమానాల ద్వారా మొత్తం 144,000 మంది ప్రయాణీకులు ప్రయాణించారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాలుగో స్థానంలో వుంది 138,000 మంది ప్రయాణీకులతో.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







