10 బస్ స్టాపుల్లో రియల్ టైమ్ ప్రయాణీకుల సమాచార విధానం
- November 06, 2021
మనామా: పబ్లిక్ ట్రాన్స్పోర్టు బస్సుల్ని వినియోగించే ప్రయాణీకులు, తాము ప్రయాణించాల్సిన బస్సులకు సంబంధించి మెరుగైన సమాచారాన్ని, వేగంగా అందుకునేందుకు వీలుగా రియల్ టైమ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఆయా బస్సుల రాకపోకల ఆలస్యం సహా పలు సమాచారాన్ని ప్రయాణీకులు ఎప్పటికప్పుడు తెలుసుకుని, తమ ప్రయాణాల్ని ప్లాన్ చేసుకోవచ్చు. పది బస్ స్టాపుల్లో వీటిని తొలుత ఏర్పాటు చేస్తున్నారు. 500 బహ్రెయినీ దినార్ల బాండ్, 15 బహ్రెయినీ దినార్ల టెండర్ ఫీజుతో టెండర్లను ఆహ్వానించారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







