10 బస్ స్టాపుల్లో రియల్ టైమ్ ప్రయాణీకుల సమాచార విధానం
- November 06, 2021
మనామా: పబ్లిక్ ట్రాన్స్పోర్టు బస్సుల్ని వినియోగించే ప్రయాణీకులు, తాము ప్రయాణించాల్సిన బస్సులకు సంబంధించి మెరుగైన సమాచారాన్ని, వేగంగా అందుకునేందుకు వీలుగా రియల్ టైమ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఆయా బస్సుల రాకపోకల ఆలస్యం సహా పలు సమాచారాన్ని ప్రయాణీకులు ఎప్పటికప్పుడు తెలుసుకుని, తమ ప్రయాణాల్ని ప్లాన్ చేసుకోవచ్చు. పది బస్ స్టాపుల్లో వీటిని తొలుత ఏర్పాటు చేస్తున్నారు. 500 బహ్రెయినీ దినార్ల బాండ్, 15 బహ్రెయినీ దినార్ల టెండర్ ఫీజుతో టెండర్లను ఆహ్వానించారు.
తాజా వార్తలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు
- యూఏఈకి ఫ్లైట్స్ తగ్గిస్తున్న భారత విమానయాన సంస్థలు..!!
- హవల్లీ, సల్మియాలో త్వరలో నీటి సరఫరా పునరుద్ధరణ..!!
- ఒమన్/మిడిల్ ఈస్ట్లో CBSE XII బోర్డు ఎగ్జామ్స్ రద్దు..!!
- ఖతార్ బార్డర్ ద్వారా ప్రయాణంపై ఎంబసీ సూచనలు..!!
- భారీ వర్షాలు.. ఆన్లైన్ పరిహార సర్వీసుకు ఆమోదం..!!
- సౌదీ కస్టమ్స్ పోర్టులలో 663 నిషిద్ధ వస్తువులు సీజ్..!!









