భారత రాయబార కార్యాలయంలో కరోనా కలకలం...ఒకరికి కోవిడ్ పాజిటివ్
- November 07, 2021
కువైట్: భారత రాయబార కార్యాలయంలో కోవిడ్ 19 కేసు నమోదు కావడం కలకలం రేపింది. నవంబర్ 6, 2021న ఎంబసీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో కోవిడ్-19 పాజిటివ్ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఈవెంట్కు హాజరైన వారితోపాటు వారితో పరిచయం ఉన్న వారందరూ కోవిడ్-19కి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలో మళ్లీ నోటీసు ఇచ్చే వరకు ఎంబసీకి సంబంధించిన అన్ని పబ్లిక్ ఈవెంట్లను రద్దు చేసినట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. అయితే పబ్లిక్ సేవలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని ఇండియన్ ఎంబసీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







