భారత రాయబార కార్యాలయంలో కరోనా కలకలం...ఒకరికి కోవిడ్ పాజిటివ్
- November 07, 2021
కువైట్: భారత రాయబార కార్యాలయంలో కోవిడ్ 19 కేసు నమోదు కావడం కలకలం రేపింది. నవంబర్ 6, 2021న ఎంబసీ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో కోవిడ్-19 పాజిటివ్ కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఈవెంట్కు హాజరైన వారితోపాటు వారితో పరిచయం ఉన్న వారందరూ కోవిడ్-19కి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరోనా పాజిటివ్ కేసు నమోదైన నేపథ్యంలో మళ్లీ నోటీసు ఇచ్చే వరకు ఎంబసీకి సంబంధించిన అన్ని పబ్లిక్ ఈవెంట్లను రద్దు చేసినట్లు భారత రాయబార కార్యాలయం తెలిపింది. అయితే పబ్లిక్ సేవలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయని ఇండియన్ ఎంబసీ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ విజేతలు..9వేల మంది విజేతలు..!!
- అనుమానాస్పద కార్యకలాపాలను నివేదించాలని ఖతార్ పిలుపు..!!
- నువైసీబ్ బార్డర్ క్రాసింగ్ను సందర్శించిన ప్రధానమంత్రి..!!
- సౌదీలో వారంలో 15,339 మంది అరెస్టు..!!
- ఒమన్ లో ఫైర్ వర్క్స్ కు వ్యతిరేకంగా హెచ్చరిక జారీ..!!
- బహ్రెయిన్, సౌదీలో ఏప్రిల్ ఫార్ములా 1 రేసులు రద్దు..!!
- సజా ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం..!!
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!









