సౌదీలో వ్యాక్సినేషన్ డ్రైవ్ వేగవంతం...22 మిలియన్ల జనాభాకు రెండు డోసులు
- November 08, 2021
రియాద్: సౌదీ ప్రభుత్వం కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను వేగవంతం చేసింది. వీలైనంత త్వరగా దేశంలోని అందరికీ రెండు డోసులు వ్యాక్సినేషన్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే 21.7 మిలియన్ల జనాభాకు రెండు డోసుల వ్యాక్సినేషన్ కంప్లీట్ అవటం విశేషం. 46.2 మిలియన్ డోసుల వ్యాక్సిన్ ఇచ్చినట్లు సౌదీ హెల్త్ డిపార్ట్ మెంట్ అధికారులు తెలిపారు. త్వరలోనే అందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని చెప్పారు. ఇక ఆదివారం కొత్తగా 40 కరోనా కేసులు నమోదయ్యాయి. రియాద్ లో 13, జెడ్డా లో 7, మదీనా లో 4, మక్కా లో 3 ఇతర నగరాల్లో 13 కేసులు నమోదయ్యాయి. మహమ్మరి కారణంగా ఒకరు చనిపోయారు. ప్రస్తుతం 8, 804 మంది కరోనాతో భాదపడుతున్నారు. ఇక రికవరీ విషయానికొస్తే 5,37, 858 మంది కరోనా నుంచి కోలుకోవటం విశేషం.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







