వాహన రిజిస్ట్రేషన్, బీమా గడువు పరిశీలినకు ట్రాఫిక్ కెమెరా ల సహకారం
- November 08, 2021
యూఏఈ: రస్ అల్ ఖైమాలో రిజిస్ట్రేషన్ గడువు ముగిసిన వాహనాలను గుర్తించేందుకు ట్రాఫిక్ కెమెరాలను వినియోగించనున్నారు. ఆదివారం నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియలో భాగంగా వాహనాల రిజిస్ట్రేషన్ గడువు, ఇన్సూరెన్స్ లతోపాటు లైసెన్స్ గడవు తదితర అన్ని విషయాలను ట్రాఫిక్ కెమెరాలతో పరిశీలించనున్నట్లు ట్రాఫిక్ విభాగం అధికారులు వెల్లడించారు. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడే వారిపై ఫెడరల్ ట్రాఫిక్ చట్టం ప్రకారం 500 దిర్హామ్స్ జరిమానా, నాలుగు బ్లాక్ పాయింట్లు విధించబడతాయన్నారు. ఎమిరేట్లోని అంతర్గత, బాహ్య రహదారులపై ఈ విధానాన్ని పర్యవేక్షించేందుకు అనువుగా ట్రాఫిక్ కెమెరాలను అప్ డేట్ చేసినట్టు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!
- ప్రత్యేక అవసరాలున్న వారి సాధికారతకు బహ్రెయిన్ ముందడుగు..!!
- ఖతార్లో సైబర్ భద్రతపై అవగాహన.. NCSA–beIN ఒప్పందం..!!







