వాహన రిజిస్ట్రేషన్, బీమా గడువు పరిశీలినకు ట్రాఫిక్ కెమెరా ల సహకారం
- November 08, 2021
యూఏఈ: రస్ అల్ ఖైమాలో రిజిస్ట్రేషన్ గడువు ముగిసిన వాహనాలను గుర్తించేందుకు ట్రాఫిక్ కెమెరాలను వినియోగించనున్నారు. ఆదివారం నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియలో భాగంగా వాహనాల రిజిస్ట్రేషన్ గడువు, ఇన్సూరెన్స్ లతోపాటు లైసెన్స్ గడవు తదితర అన్ని విషయాలను ట్రాఫిక్ కెమెరాలతో పరిశీలించనున్నట్లు ట్రాఫిక్ విభాగం అధికారులు వెల్లడించారు. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడే వారిపై ఫెడరల్ ట్రాఫిక్ చట్టం ప్రకారం 500 దిర్హామ్స్ జరిమానా, నాలుగు బ్లాక్ పాయింట్లు విధించబడతాయన్నారు. ఎమిరేట్లోని అంతర్గత, బాహ్య రహదారులపై ఈ విధానాన్ని పర్యవేక్షించేందుకు అనువుగా ట్రాఫిక్ కెమెరాలను అప్ డేట్ చేసినట్టు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







