స్టార్ హీరో సూర్యను కొడితే లక్ష ఫ్రైజ్..!
- November 15, 2021
తమిళ స్టార్ హీరో సూర్యను కొడితే రూ. లక్ష బహుమానం ఇస్తామని పీఎమ్ కే పార్టీ తెలిపింది. అయితే హీరో సూర్య ఇటీవల జై భీమ్ అనే సినిమా లో నటించిన విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమా లో ఒక వర్గానికి చెందిన మత పరమైన చిహ్నం ఉండటం పై అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈ సినిమా లో ప్రధాన పాత్ర లో నటించిన సూర్య ను , ఆ చిత్ర బృందాన్ని కొట్టిన వారికి రూ. లక్ష బహుమానం గా ఇస్తామని పీఎమ్కే పార్టీ నేతలు చెప్పారు.
అయితే పీఎమ్కే పార్టీ చేసిన ప్రకటన పై సూర్య అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఆ వర్గానికి చెందిన వారు రాజకీయం గా బలం గా ఉన్న సామాజికంగా చాలా బలహీనంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే హీరో సూర్య నటించిన జై భీమ్ సినిమా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకుటుంది. అంతే కాకుండా ఈ సినిమా కు చాలా అవార్డు లు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా చాలా మంది అంటున్నారు. అయితే ఇలాంటి సినిమా పై పీఎమ్కే పార్టీ చేసిన ఆరోపణలకు వ్యతిరేకంగా చాలా మంది సినీ అభిమానులు సూర్య కు మద్దత్తు గా #WeStandWithSuriya అనే హాష్ టాగ్ ను ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు.

తాజా వార్తలు
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..
- VMC కీలక నిర్ణయం..శాకాహార నగరంగా మారనున్న వారణాసి..
- ఏపీ ఎయిర్పోర్టుల్లో మద్యం షాపులకు గ్రీన్ సిగ్నల్
- జర్మనీలో ఫిజియోథెరపిస్టులు, ఆక్యుపేషనల్ థెరపిస్టులకు ఉద్యోగావకాశాలు
- ఉద్యోగులకు గుడ్ న్యూస్..జులై 15 నుండి కొత్త హెల్త్ స్కీమ్!
- బ్రతుకు ఆశతో 4 వేల కిలోమీటర్లు ప్రయాణం..
- సౌదీ ఎయిర్పోర్ట్స్లో ఇక పై పక్కా నిఘా
- చెన్నైలో పల్స్ పోలియోను ప్రారంభించిన సీఎం విజయ్!







