హెల్త్ మినిస్ట్రీ లో పూర్తైన డిజిటలైజేషన్...ఇక నుంచి మరింత మెరుగైన సేవలు
- November 29, 2021
కువైట్: హెల్త్ మినిస్ట్రీ డిజిటల్ వ్యవస్థకు మారింది. ఈ మేరకు శనివారం ప్రకటించింది. పబ్లిక్, ప్రైవేట్ సెక్టర్ల లోని వాక్సినేషన్ తోపాటు అన్ని సర్వీసులు ఇకపై ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారానే జరుగుతాయని వెల్లడించింది. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డాక్టర్ ఫహద్ అల్-ఘమ్లాస్ మాట్లాడుతూ.. వ్యాక్సిన్ సర్వీసుల మానిటరింగ్, డాక్యుమెంట్ చేయడాన్ని డిజిటల్ సిస్టమ్ను ఉపయోగించి డెవలప్ చేశామన్నారు. దీన్ని 'ఇమ్యూన్' అప్లికేషన్తో లింకింగ్ చేయడంతో సంబంధిత వర్గాలకు ఈ ఇన్ఫర్మేషన్ మరింత మెరుగ్గా అందుబాటులోకి వస్తుందన్నారు. డిజిటలీకరణతో విజిటర్స్ కు మినిస్ట్రీ అందించే సేవలు మరింత సులభంగా అందుతాయని అల్-ఘమ్లాస్ తెలిపారు.
తాజా వార్తలు
- మొహర్రం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- భారత పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. ఇది కేవలం ప్రయాణ పత్రం మాత్రమే: విదేశాంగ శాఖ
- డెకాయ్ ఆపరేషన్లతో పోలీసుల బాగోతం బట్టబయలు: సీపీ సజ్జనార్
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్







