హెల్త్ మినిస్ట్రీ లో పూర్తైన డిజిటలైజేషన్...ఇక నుంచి మరింత మెరుగైన సేవలు
- November 29, 2021
కువైట్: హెల్త్ మినిస్ట్రీ డిజిటల్ వ్యవస్థకు మారింది. ఈ మేరకు శనివారం ప్రకటించింది. పబ్లిక్, ప్రైవేట్ సెక్టర్ల లోని వాక్సినేషన్ తోపాటు అన్ని సర్వీసులు ఇకపై ఎలక్ట్రానిక్ సిస్టమ్ ద్వారానే జరుగుతాయని వెల్లడించింది. పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డాక్టర్ ఫహద్ అల్-ఘమ్లాస్ మాట్లాడుతూ.. వ్యాక్సిన్ సర్వీసుల మానిటరింగ్, డాక్యుమెంట్ చేయడాన్ని డిజిటల్ సిస్టమ్ను ఉపయోగించి డెవలప్ చేశామన్నారు. దీన్ని 'ఇమ్యూన్' అప్లికేషన్తో లింకింగ్ చేయడంతో సంబంధిత వర్గాలకు ఈ ఇన్ఫర్మేషన్ మరింత మెరుగ్గా అందుబాటులోకి వస్తుందన్నారు. డిజిటలీకరణతో విజిటర్స్ కు మినిస్ట్రీ అందించే సేవలు మరింత సులభంగా అందుతాయని అల్-ఘమ్లాస్ తెలిపారు.
తాజా వార్తలు
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!
- 200 కి.మీ వేగంతో కారు నడిపిన కువైట్ పౌరుడికి జైలుశిక్ష..!!
- మానవ అక్రమ రవాణా కేసు అప్పీల్పై విచారణ వాయిదా...!!
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!







