సౌదీ అరేబియాలో తొలి ఒమిక్రాన్ కోవిడ్ 19 కేసు గుర్తింపు
- December 01, 2021
సౌదీ అరేబియా: ఉత్తర ఆఫ్రికా దేశం నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడికి కోవిడ్ 19 ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు సౌదీ అరేబియా ధృవీకరించింది. సౌతాఫ్రికాలో తొలుత గుర్తించబడిన ఈ వేరియంట్, అత్యంత వేగంగా విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. హై రిస్క్ వేరియంట్గా దీన్ని అభివర్ణిస్తున్నారు. దాదాపు రెండేళ్ళపాటు కరోనా పాండమిక్ కారణంగా ఆర్థిక వ్యవస్థలు ఇబ్బందుల్లో పడగా, ఇప్పుడిప్పుడే ప్రపంచం కోలుకుంటున్నంతలోనే కొత్త వేరియంట్ ప్రపంచ దేశాల్ని వణికిస్తోంది.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ అధ్యక్షుడి రాజీనామా..
- అమెరికా స్థావరాలకు దూరంగా వెళ్లండి: ఇరాన్ హెచ్చరిక
- దుబాయ్ విమానాశ్రయంలో కొత్త సదుపాయం..
- సైబర్ నేరాలపై సాంకేతికతే అత్యంత శక్తివంతమైన ఆయుధం: డీజీపీ సీ.వీ.ఆనంద్
- టర్కీలో విషాదం.. నీటిలో కొట్టుకుపోయి సౌదీ పౌరుడు మృతి..!!
- ముహర్రక్ సూక్లో మళ్లీ పార్కింగ్ సౌకర్యం..!!
- ఖతార్లో డిజిటల్ పేమెంట్స్ జోరు.. జూన్లో రికార్డు లావాదేవీలు..!!
- గుడ్న్యూస్.. అబుదాబిలో రెండు కొత్త బస్ లైన్స్ ప్రారంభం..!!
- వాణిజ్య ఉల్లంఘనలపై కువైట్ కఠిన చర్యలు..!!
- భారత విదేశాంగ మంత్రితో ఒమన్ విదేశాంగ మంత్రి భేటీ..!!







