కార్మికులకు గుడ్ న్యూస్.. ‘గ్రేస్ పీరియడ్’ పెంపు
- December 02, 2021
ఒమన్: కార్మికులకు ఒమన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వర్క్ కాంట్రాక్ట్ ల రిజిస్ట్రేషన్ను పూర్తి చేయడానికి డిసెంబరు 31, 2021 వరకు గడువును పెంచింది. ఈ మేరకు కార్మిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. “ప్రైవేట్ రంగంలోని సంస్థలు, కంపెనీలు డిసెంబరు 31, 2021 లోపు ప్రవాస కార్మికుల కోసం వర్క్ కాంట్రాక్ట్ ల రిజిస్ట్రేషన్ను పూర్తి చేయాలి. ప్రవాస కార్మికులకు ప్రభుత్వం అందజేసే ప్యాకేజీలో భాగంగా.. లేబర్ మార్కెట్ ను నియంత్రించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాం.’ అని కార్మిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం
- యూఏఈలో విదేశీ బ్యాంకుకు Dh1.82 మిలియన్ల ఫైన్..!!







