కార్మికులకు గుడ్ న్యూస్.. ‘గ్రేస్ పీరియడ్’ పెంపు
- December 02, 2021
ఒమన్: కార్మికులకు ఒమన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వర్క్ కాంట్రాక్ట్ ల రిజిస్ట్రేషన్ను పూర్తి చేయడానికి డిసెంబరు 31, 2021 వరకు గడువును పెంచింది. ఈ మేరకు కార్మిక మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. “ప్రైవేట్ రంగంలోని సంస్థలు, కంపెనీలు డిసెంబరు 31, 2021 లోపు ప్రవాస కార్మికుల కోసం వర్క్ కాంట్రాక్ట్ ల రిజిస్ట్రేషన్ను పూర్తి చేయాలి. ప్రవాస కార్మికులకు ప్రభుత్వం అందజేసే ప్యాకేజీలో భాగంగా.. లేబర్ మార్కెట్ ను నియంత్రించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నాం.’ అని కార్మిక మంత్రిత్వ శాఖ పేర్కొంది.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







