అంతర్జాతీయ తెలుగు సంబరాలు నిర్వహించడం తెలుగు జాతికి గొప్ప ప్రేరణ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- December 03, 2021
న్యూ ఢిల్లీ: ఆంధ్ర సారస్వత పరిషత్, ఆంధ్రప్రదేశ్ 2022 జనవరి 6,7,8 న భీమవరం వెస్ట్ బెర్రీ హై స్కూల్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు సంబరాల ద్వారా" తెలుగు భాషా వైభవానికి కృషి చేయడం అభినందనీయమని, ఈ సంబరాలు తెలుగు జాతికి ప్రేరణ కలిగిస్తుందని భావిస్తున్నానని,ఈ సంబరాల ముగింపు సభ 8వ తారీఖు జనవరి 2022 న పాల్గొంటానని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖామాత్యులు కిషన్ రెడ్డి తెలిపారని డా.గజల్ శ్రీనివాస్ అన్నారు.ఢిల్లీలో వారి కార్యాలయంలో వారిని కలసి ఆహ్వానలేఖ అందజేసినట్లు పరిషత్ అద్యక్షులు డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు.కిషన్ రెడ్డి ని కలసి ఆహ్వానించిన వారిలో సెంట్రల్ లేబర్ బోర్డ్ చైర్మన్ వల్లూరి జయప్రకాష్ వున్నారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







