అంతర్జాతీయ తెలుగు సంబరాలు నిర్వహించడం తెలుగు జాతికి గొప్ప ప్రేరణ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
- December 03, 2021
న్యూ ఢిల్లీ: ఆంధ్ర సారస్వత పరిషత్, ఆంధ్రప్రదేశ్ 2022 జనవరి 6,7,8 న భీమవరం వెస్ట్ బెర్రీ హై స్కూల్ ప్రాంగణంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు సంబరాల ద్వారా" తెలుగు భాషా వైభవానికి కృషి చేయడం అభినందనీయమని, ఈ సంబరాలు తెలుగు జాతికి ప్రేరణ కలిగిస్తుందని భావిస్తున్నానని,ఈ సంబరాల ముగింపు సభ 8వ తారీఖు జనవరి 2022 న పాల్గొంటానని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖామాత్యులు కిషన్ రెడ్డి తెలిపారని డా.గజల్ శ్రీనివాస్ అన్నారు.ఢిల్లీలో వారి కార్యాలయంలో వారిని కలసి ఆహ్వానలేఖ అందజేసినట్లు పరిషత్ అద్యక్షులు డా.గజల్ శ్రీనివాస్ తెలిపారు.కిషన్ రెడ్డి ని కలసి ఆహ్వానించిన వారిలో సెంట్రల్ లేబర్ బోర్డ్ చైర్మన్ వల్లూరి జయప్రకాష్ వున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన
- కాక్రోచ్ జనతా పార్టీ కీలక నిర్ణయం..
- 12 ఏళ్ల బాలుడికి 3D మ్యాపింగ్తో అరుదైన గుండె సమస్యకు విజయవంతమైన చికిత్స
- రెండోసారి బిగ్ టికెట్ తోనే జాక్ పాట్ కొట్టిన కేరళ నర్సు..!!
- ఖతార్లో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం..!!
- 459 మంది ఖైదీలకు ఒమన్ సుల్తాన్ క్షమాభిక్ష..!!
- సౌదీలో ఉరుములు, పిడుగులతో వర్షాలు.. 46 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







