యూఏఈ చేరుకున్న సౌదీ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్
- December 08, 2021
యూఏఈ: గల్ఫ్ దేశాల పర్యటనలో భాగంగా సౌదీ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం యూఏఈ చేరుకున్నారు. సౌదీ ప్రిన్స్, డిఫెన్స్ మినిస్టర్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ వెంట అతని ప్రతినిధి బృందం కూడా ఉంది. తన రెండు రోజుల పర్యటనలో ద్వైపాక్షిక అంశాలపై ఆయన యూఏఈ మంత్రులు, అధికారులతో చర్చించనున్నారు. అబుదాబిలోని ప్రెసిడెన్షియల్ ఎయిర్పోర్టుకు చేరుకున్న సౌదీ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ కు అబుదాబి ప్రిన్స్, యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







