యూఏఈ చేరుకున్న సౌదీ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్
- December 08, 2021
యూఏఈ: గల్ఫ్ దేశాల పర్యటనలో భాగంగా సౌదీ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం యూఏఈ చేరుకున్నారు. సౌదీ ప్రిన్స్, డిఫెన్స్ మినిస్టర్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ వెంట అతని ప్రతినిధి బృందం కూడా ఉంది. తన రెండు రోజుల పర్యటనలో ద్వైపాక్షిక అంశాలపై ఆయన యూఏఈ మంత్రులు, అధికారులతో చర్చించనున్నారు. అబుదాబిలోని ప్రెసిడెన్షియల్ ఎయిర్పోర్టుకు చేరుకున్న సౌదీ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ కు అబుదాబి ప్రిన్స్, యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!