ఉద్యోగుల కోసం భిన్నమైన పని ప్రణాళిక ప్రకటించిన ప్రముఖ ప్రైవేటు కంపెనీ
- December 11, 2021
యూఏఈ: యూఏఈలో ఓ ప్రముఖ ప్రైవేటు సంస్థ హైబ్రిడ్ స్టైల్ వర్కింగ్ షెడ్యూల్ని జనవరి 1 నుంచి తమ ఉద్యోగుల కోసం ప్రకటించింది. ఈసా సలెహ్ అల్ గుర్గ్ గ్రూప్ (ఇఎస్ఏజీ), యూఏఈ ప్రభుత్వం ప్రకటించిన కొత్త వీకెండ్ షిఫ్ట్ని దృష్టిలో పెట్టుకుని కొత్త ప్రణాళిక సిద్ధం చేసుకుంది. నాలుగు రోజులు వర్క్ ఫ్రమ్ ఆఫీస్, శుక్రవారం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఈ ప్రణాళికను రూపొందించారు. యూఏఈలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి వీకెండ్ ప్రారంభం కానున్న విషయం విదితమే.
తాజా వార్తలు
- దుబాయ్లోని కీలక ప్రదేశాలలో కర్బ్, పోల్ పార్కింగ్ కెమెరాలు..!!
- దోహా ఫిల్మ్ ఫెస్టివల్ 2026.. షార్ట్ ఫిల్మ్ లకు ఆహ్వానం..!!
- మెనింగోకాకల్ వ్యాక్సిన్ తప్పనిసరి చేసిన సౌదీ..!!
- ఏఐ (AI)ని ఉపయోగించిన క్రిమినల్ హ్యాకర్లు.. గూగుల్ అలెర్ట్..!!
- ట్రక్కులకు కార్గో డాక్యుమెంట్స్ తప్పనిసరి..!!
- కువైట్ తొలి ఫ్యామిలీ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ కు కేబినెట్ ఆమోదం..!!
- తమిళనాడు అసెంబ్లీలో హైడ్రామా..బలపరీక్ష నెగ్గిన విజయ్ ప్రభుత్వం..
- పుదుచ్చేరి సీఎంగా రంగసామి రికార్డు
- గల్ఫ్ ఎయిర్ ప్రయాణికులకు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్..!!
- ఎస్టోనియా, డచ్ మంత్రులతో సయ్యద్ బదర్ చర్చలు..!!









