ఉద్యోగుల కోసం భిన్నమైన పని ప్రణాళిక ప్రకటించిన ప్రముఖ ప్రైవేటు కంపెనీ
- December 11, 2021
యూఏఈ: యూఏఈలో ఓ ప్రముఖ ప్రైవేటు సంస్థ హైబ్రిడ్ స్టైల్ వర్కింగ్ షెడ్యూల్ని జనవరి 1 నుంచి తమ ఉద్యోగుల కోసం ప్రకటించింది. ఈసా సలెహ్ అల్ గుర్గ్ గ్రూప్ (ఇఎస్ఏజీ), యూఏఈ ప్రభుత్వం ప్రకటించిన కొత్త వీకెండ్ షిఫ్ట్ని దృష్టిలో పెట్టుకుని కొత్త ప్రణాళిక సిద్ధం చేసుకుంది. నాలుగు రోజులు వర్క్ ఫ్రమ్ ఆఫీస్, శుక్రవారం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఈ ప్రణాళికను రూపొందించారు. యూఏఈలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి వీకెండ్ ప్రారంభం కానున్న విషయం విదితమే.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







