ఉద్యోగుల కోసం భిన్నమైన పని ప్రణాళిక ప్రకటించిన ప్రముఖ ప్రైవేటు కంపెనీ
- December 11, 2021
యూఏఈ: యూఏఈలో ఓ ప్రముఖ ప్రైవేటు సంస్థ హైబ్రిడ్ స్టైల్ వర్కింగ్ షెడ్యూల్ని జనవరి 1 నుంచి తమ ఉద్యోగుల కోసం ప్రకటించింది. ఈసా సలెహ్ అల్ గుర్గ్ గ్రూప్ (ఇఎస్ఏజీ), యూఏఈ ప్రభుత్వం ప్రకటించిన కొత్త వీకెండ్ షిఫ్ట్ని దృష్టిలో పెట్టుకుని కొత్త ప్రణాళిక సిద్ధం చేసుకుంది. నాలుగు రోజులు వర్క్ ఫ్రమ్ ఆఫీస్, శుక్రవారం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో ఈ ప్రణాళికను రూపొందించారు. యూఏఈలో శుక్రవారం మధ్యాహ్నం నుంచి వీకెండ్ ప్రారంభం కానున్న విషయం విదితమే.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







