ఒమన్ 47 రోజుల తర్వాత కోవిడ్ మరణం
- December 27, 2021మస్కట్: ఒమన్ సుల్తానేట్లో 47 రోజుల తర్వాత COVID-19 కారణంగా తొలి మరణం నమోదైందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. ఒమన్ సుల్తానేట్లో చివరి మరణం నవంబర్ 8, 2021 సోమవారం నమోదైందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఇప్పటివరకు సుల్తానేట్లో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,114కి చేరుకుంది. నవంబర్ 2021 లో రెండు మరణాలు నమోదు కాగా.. అక్టోబర్ 2021లో 15 మరణాలు నమోదు అయ్యాయి. ఒమన్ లో గత మూడు రోజుల్లో 121 కొత్త వైరస్ కేసులు నమోదు అయ్యాయి. గురువారం 43, శుక్రవారం 31, శనివారం 47 నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 305,105 కు చేరింది. కాగా రికవరీ రేటు 98.4 శాతంగా నమోదైంది.
తాజా వార్తలు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం
- ‘ఆటోమెకానికా రియాద్’ ఎడిషన్ ప్రారంభం