ఒమన్ 47 రోజుల తర్వాత కోవిడ్ మరణం
- December 27, 2021
మస్కట్: ఒమన్ సుల్తానేట్లో 47 రోజుల తర్వాత COVID-19 కారణంగా తొలి మరణం నమోదైందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం ప్రకటించింది. ఒమన్ సుల్తానేట్లో చివరి మరణం నవంబర్ 8, 2021 సోమవారం నమోదైందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ఇప్పటివరకు సుల్తానేట్లో కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,114కి చేరుకుంది. నవంబర్ 2021 లో రెండు మరణాలు నమోదు కాగా.. అక్టోబర్ 2021లో 15 మరణాలు నమోదు అయ్యాయి. ఒమన్ లో గత మూడు రోజుల్లో 121 కొత్త వైరస్ కేసులు నమోదు అయ్యాయి. గురువారం 43, శుక్రవారం 31, శనివారం 47 నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 305,105 కు చేరింది. కాగా రికవరీ రేటు 98.4 శాతంగా నమోదైంది.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







