ట్రాఫిక్ పోలీసుల చేపట్టిన సంస్కరణలు సక్సెస్. 50 శాతం తగ్గిన రోడ్డు ప్రమాదాలు
- December 27, 2021
బహ్రెయిన్: 2021లో బహ్రెయిన్ లో 50 శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గాయని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ప్రకటించింది. రోడ్డు భద్రతా చర్యల్లో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల కారణంగా రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని పేర్కొంది. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతం, మధ్యప్రాచ్యంలో ప్రమాదాల రేటు బాగా తగ్గిందన్నారు. పట్టణాభివృద్ధిలో భాగంగా వాహనాల సంఖ్య, భారీ ట్రాఫిక్, కొత్త నగరాల నిర్మాణం పెరిగినప్పటికీ ప్రమాదాలు తగ్గడం ఒక మైలురాయిగా నిలిపోతుందన్నారు. 2020 సంవత్సరంలో 47 శాతం, 2019 సంవత్సరంలో 48 శాతం, 2018లో 41 రోడ్డు ప్రమాదాలు జరిగాయి.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







