ట్రాఫిక్ పోలీసుల చేపట్టిన సంస్కరణలు సక్సెస్. 50 శాతం తగ్గిన రోడ్డు ప్రమాదాలు
- December 27, 2021
బహ్రెయిన్: 2021లో బహ్రెయిన్ లో 50 శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గాయని జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ప్రకటించింది. రోడ్డు భద్రతా చర్యల్లో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల కారణంగా రోడ్డు ప్రమాదాలు గణనీయంగా తగ్గాయని పేర్కొంది. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతం, మధ్యప్రాచ్యంలో ప్రమాదాల రేటు బాగా తగ్గిందన్నారు. పట్టణాభివృద్ధిలో భాగంగా వాహనాల సంఖ్య, భారీ ట్రాఫిక్, కొత్త నగరాల నిర్మాణం పెరిగినప్పటికీ ప్రమాదాలు తగ్గడం ఒక మైలురాయిగా నిలిపోతుందన్నారు. 2020 సంవత్సరంలో 47 శాతం, 2019 సంవత్సరంలో 48 శాతం, 2018లో 41 రోడ్డు ప్రమాదాలు జరిగాయి.
తాజా వార్తలు
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!







