కోవిడ్ 19 వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకోవాల్సిన ఒమన్ పౌరులు 10 శాతం.!

- December 27, 2021 , by Maagulf
కోవిడ్ 19 వ్యాక్సిన్ రెండో డోస్ తీసుకోవాల్సిన ఒమన్ పౌరులు 10 శాతం.!

మస్కట్: మెజార్టీ ఒమన్ పౌరులు కోవిడ్ 19 వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోగా, 10 శాతం మంది మాత్రం ఇంకా రెండో డోస్ తీసుకోలేదని మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సైది వెల్లడించారు. నాలుగు శాతం మంది పౌరులు సింగిల్ డోస్ కూడా తీసుకోలేదని చెప్పారు. 230,000 మంది (పౌరులు అలాగే నివాసితులు) ఇంతవరకు ఒక్క డోసు కూడా తీసుకోలేదు. క్రమంగా కోవిడ్ 19 కేసులు పెరుగుతున్న దరిమిలా, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సూచిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com