ఏటీఎం దహనం: నలుగురు నిందితులపై విచారణ
- December 27, 2021
మనామా: హై క్రిమినల్ కోర్టు, ఏటీఎం దహనం కేసులో వాదనలు విననుంది. అల్ దయిర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. టైర్లు, పెట్రోల్ సాయంతో ఏటీఎం మెషీన్ని నిందితులు తగలబెట్టినట్లు ఆరోపణలు వున్నాయి. సంఘటనా స్థలం నుంచి నిందితులు పారిపోగా, పోలీసులు వారిని ఆ తర్వాత విచారణలో భాగంగా అరెస్టు చేశారు. వారికి తీవ్రవాద సంస్థలతో సంబంధాలు వున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఓ నిందితుడికి కాలిన గాయాలు కూడా అయ్యాయి.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







