వ్యాక్సిన్ తీసుకోని వారిపై ట్రావెల్ బ్యాన్ విధించిన యూఏఈ

- January 02, 2022 , by Maagulf
వ్యాక్సిన్ తీసుకోని వారిపై ట్రావెల్ బ్యాన్ విధించిన యూఏఈ

యూఏఈ: వ్యాక్సిన్ తీసుకోని వారిపై యూఏఈ ట్రావెల్ బ్యాన్ విధించింది. ఈ నిషేధం జనవరి 10 నుండి అమల్లోకి వస్తుందని నేషనల్ క్రైసిస్ & ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అథారిటీ, మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ & ఇంటర్నేషనల్ కోఆపరేషన్ స్పష్టం చేసింది. పూర్తిగా వ్యాక్సిన్లు తీసుకున్న వారు కూడా కోవిడ్-19 బూస్టర్ డోస్ పొందవలసి వుంటుంది. వైద్య కారణాల వల్ల వ్యాక్సిన్ తీసుకోలేని వారికి మినహాయింపు ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com