వ్యాక్సిన్ తీసుకోని వారిపై ట్రావెల్ బ్యాన్ విధించిన యూఏఈ
- January 02, 2022యూఏఈ: వ్యాక్సిన్ తీసుకోని వారిపై యూఏఈ ట్రావెల్ బ్యాన్ విధించింది. ఈ నిషేధం జనవరి 10 నుండి అమల్లోకి వస్తుందని నేషనల్ క్రైసిస్ & ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అథారిటీ, మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ & ఇంటర్నేషనల్ కోఆపరేషన్ స్పష్టం చేసింది. పూర్తిగా వ్యాక్సిన్లు తీసుకున్న వారు కూడా కోవిడ్-19 బూస్టర్ డోస్ పొందవలసి వుంటుంది. వైద్య కారణాల వల్ల వ్యాక్సిన్ తీసుకోలేని వారికి మినహాయింపు ఉంది.
తాజా వార్తలు
- కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం, 8 కార్లు ఢీ..
- భారతీయుల కోసం కొత్త ‘భా’ షూ సైజింగ్ సిస్టమ్..
- యూఏఈలో పెరగనున్న వాహన, ప్రాపర్టీ బీమా రేట్లు..!
- అక్రమ ప్రాక్టీస్..ప్రవాస మహిళా హెల్త్ ప్రాక్టీషనర్ అరెస్ట్
- వాతావరణ ప్రమాదాలపై కీలక కాన్ఫరెన్స్
- 'మాకు ఇప్పుడు ఇల్లు లేదు'.. దుబాయ్ టవర్ నివాసితులు ఆవేదన
- ఉమ్మడి సహకారం.. ఇండియాతో కువైట్ ఒప్పందం
- జీసీసీ పౌరులకు శుభవార్త..ఇక 5 ఏళ్ల వీసాలు మంజూరు
- దుబాయ్లో 'ISEA' అవార్డుల ప్రధానం
- బెంగళూరుతో సన్రైజర్స్ మ్యాచ్..