20 మిలియన్ డాలర్ల విలువైన డ్రగ్స్ సీజ్
- January 24, 2022
ఒమన్: బ్రిటన్ రాయల్ నేవీ 20 మిలియన్ డాలర్ల (73 మిలియన్ దిర్హాముల) విలువైన డ్రగ్స్ని ఓ చిన్న వెస్సెల్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. 10 గంటలపాటు ఈ ఆపరేషన్ జరిగింది.హెచ్ఎంఎస్ మాంట్రోస్ నుంచి స్పెషలిస్ట్ బృందం 663 కిలోల హెరాయిన్, 87 కిలోల మెథాంఫెటమైన్, 291 కిలోల హాషిష్ మరియు మరిజువానా తరలిస్తున్న షిప్పై దాడి చేయడం జరిగింది.రాయల్ మెరైన్స్తో కూడిన బృందం ఈ ఆపరేషన్ని చేపట్టాయి.
తాజా వార్తలు
- జకార్తాలో ప్రధాని మోదీకి ఘన స్వాగతం..
- జూలై 2027 వరకు యూఏఈ, జీసీసీ దేశాల ప్రయాణికులకు అర్మేనియా వీసా ఫ్రీ
- వర్సాన్లో పారిశుద్ధ్య కార్మికులకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- దుబాయ్లో బస్సు సేవలకు AI ఆధారిత స్మార్ట్ సిస్టమ్..
- జైలులో గొడవ..25 మంది ఖైదీలు మృతి
- మనుగూరు నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- విశాఖలో కాగ్నిజెంట్ ఐటీ సెజ్కు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్...
- దుర్గం చెరువులో కొత్త పర్యాటక విప్లవం: సీఎం రేవంత్ ప్లాన్!
- కుప్పం లో భారీ పరిశ్రమలు..40వేల మందికి కొలువులు!
- హైదరాబాద్–రియాద్కు ఫ్లైఅడీల్ రోజువారీ విమానాలు ప్రారంభం







