హౌతి బాలిస్టిక్ మిస్సైల్ దాడి: ఇండస్ట్రియల్ ఏరియాలో పలువురికి గాయాలు
- January 24, 2022
రియాద్: అరబ్ సంకీర్ణ దళాలు వెల్లడించిన వివరాల ప్రకారం, హౌతీ తీవ్రవాదులు సంధించిన మిస్సైళ్ళ కారణంగా ఇండస్ట్రియల్ ఏరియాలో ఇద్దరు నివాసితులకు గాయాలయ్యాయని తెలుస్తోంది. జహాన్లోని అహాద్ అల్ ముసైరిహా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.ఓ సుడాన్ వ్యక్తి ఓ బంగ్లాదేశీ వ్యక్తి ఈ దాడిలో గాయపడ్డారు. కొన్ని వర్క్ షాపులు, పౌరుల వాహనాలు ధ్వంసమయ్యాయి. వరుసగా ఇది మూడవ హౌతీ దాడి అని సంకీర్ణ దళాలు పేర్కొన్నాయి. కాగా, యెమెన్ అల్ జౌఫ్ గవర్నరేటు నుంచి సంధించబడిన రెండు డ్రోన్లను కూల్చివేసినట్లు సంకీర్ణ దళాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- నిర్మాణ దుమ్ముపై రియాద్ కఠిన చర్యలు.. SR20 మిలియన్ జరిమానాలు..!!
- అబుదాబి ఇంటర్నేషనల్ చెస్ ఫెస్టివల్లో భారత విద్యార్థి సత్తా..!!
- దుక్మ్ పోర్టుకు వచ్చిన ప్రపంచంలోని అతిపెద్ద కార్ క్యారియర్..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్లకు 8 నెలల్లో 3.94 లక్షల విజిట్స్..!!
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన







