అంబేడ్కర్ 125వ జయంతిని ఘనంగా నిర్వహిస్తాము: కేసీఆర్
- March 29, 2016
అంబేడ్కర్ 125వ జయంతిని ఈ సారి ఘనంగా నిర్వహిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ట్యాంక్బండ్ వద్ద అంబేడ్కర్ భవనం కూలే పరిస్థితిలో ఉందని.. పాత భవనం స్థానంలో బహుళ అంతస్తుల నిర్మాణానికి సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ శాసనసభలో మాట్లాడుతూ తెలిపారు. ఈసారి రూ.15 వేల కోట్లతో 2 లక్షల రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మిషన్ భగీరథ కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









