అంబేడ్కర్ 125వ జయంతిని ఘనంగా నిర్వహిస్తాము: కేసీఆర్
- March 29, 2016
అంబేడ్కర్ 125వ జయంతిని ఈ సారి ఘనంగా నిర్వహిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. ట్యాంక్బండ్ వద్ద అంబేడ్కర్ భవనం కూలే పరిస్థితిలో ఉందని.. పాత భవనం స్థానంలో బహుళ అంతస్తుల నిర్మాణానికి సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ శాసనసభలో మాట్లాడుతూ తెలిపారు. ఈసారి రూ.15 వేల కోట్లతో 2 లక్షల రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా మిషన్ భగీరథ కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







