మహిళతో బలవంతంగా వ్యభిచారం: ఇద్దరిపై విచారణ
- February 14, 2022
బహ్రెయిన్: ఓ విదేశీ బాలికతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్న కేసులో పబ్లిక్ ప్రాసిక్యూషన్ విచారణను పూర్తి చేసింది. నిందితుల్లో ఒకరు పురుషుడు కాగా, ఇంకొకరు మహిళ. విశ్వసనీయ సమాచారంతో పోలీసులు మహిళను రక్షించడం జరిగింది.బాధితురాలు ఇచ్చిన సమాచారం మేరకు విచారణ వేగవంతం చేశారు.ఈ కేసులో నిందితురాలైన మహిళ, బాలిక పాస్పోర్టుని స్వాధీనం చేసుకుని, తనతో బలవంతంగా వ్యభిచారం చేయించిందని బాధితురాలు పేర్కొంది.నిందితురాలికి ఓ వ్యక్తి సహకరించాడని బాలిక ఇచ్చిన సమాచారంతో నిందితుడ్ని అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- సౌదీలో Absherలో 4 కొత్త ఆన్లైన్ సేవలు.. పౌరులు, నివాసితులకు మరింత సులభతరం
- బిట్స్ పిలానీ దుబాయ్ క్యాంపస్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభం
- ఒమన్లో ‘షీల్డ్ 31’ సైనిక విన్యాసం.. ఆఫీసర్ క్యాడెట్ల ప్రత్యక్ష ప్రదర్శన
- మైన్స్ శాఖ కొత్త కార్యాలయం ప్రారంభించిన మంత్రి కొల్లు రవీంద్ర
- తెలంగాణ: ఆదివారమే మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్..
- అక్టోబర్లోనే స్థానిక ఎన్నికలు..మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- రాస్ అల్ ఖైమాలో నిర్మాణ రసాయనాల తయారీ యూనిట్ను ప్రారంభించిన జేకే సిమెంట్
- ADIHEX ప్రదర్శనను సందర్శించిన షేక్ హమ్దాన్
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!







