26వ మస్కట్ అంతర్జాతీయ బుక్ ఫెయిర్ ప్రారంభం
- February 24, 2022
మస్కట్: మినిస్టర్ ఆఫ్ కల్చర్, స్పోర్ట్స్ మరియు యూత్ సయ్యిద్ తెయాజిన్ బిన్ హైతమ్ అల్ సైద్, 26వ ఎడిషన్ మస్కట్ అంతర్జాతీయ బుక్ ఫెయిర్ 2022 (ఎంఐబిఎఫ్)ని అధికారికంగా ప్రారంభించారు. మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డాక్టర్ అబ్దుల్లా బిన్ నాజర్ అల్ హర్రాసి సహా పలువురు ప్రముఖులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఒమన్ కన్వెన్షన్ మరియు ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద దీన్ని ప్రారంభించడం జరిగింది. మార్చి 5 వరకు ఇది కొనసాగుతుంది. 27 దేశాలకు చెందిన 715 ప్రచురణ సంస్థలు, 361,230 రకాల పుస్తకాల్ని పది రోజులపాటు సాగే బుక్ ఫెయిర్లో ప్రదర్శన మరియు అమ్మకానికి వుంచారు. 114 వరకు కల్చరల్ యాక్టివిటీస్, 85 పిల్లల యాక్టివిటీస్ ఇక్కడ నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..







