26వ మస్కట్ అంతర్జాతీయ బుక్ ఫెయిర్ ప్రారంభం
- February 24, 2022
మస్కట్: మినిస్టర్ ఆఫ్ కల్చర్, స్పోర్ట్స్ మరియు యూత్ సయ్యిద్ తెయాజిన్ బిన్ హైతమ్ అల్ సైద్, 26వ ఎడిషన్ మస్కట్ అంతర్జాతీయ బుక్ ఫెయిర్ 2022 (ఎంఐబిఎఫ్)ని అధికారికంగా ప్రారంభించారు. మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డాక్టర్ అబ్దుల్లా బిన్ నాజర్ అల్ హర్రాసి సహా పలువురు ప్రముఖులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఒమన్ కన్వెన్షన్ మరియు ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద దీన్ని ప్రారంభించడం జరిగింది. మార్చి 5 వరకు ఇది కొనసాగుతుంది. 27 దేశాలకు చెందిన 715 ప్రచురణ సంస్థలు, 361,230 రకాల పుస్తకాల్ని పది రోజులపాటు సాగే బుక్ ఫెయిర్లో ప్రదర్శన మరియు అమ్మకానికి వుంచారు. 114 వరకు కల్చరల్ యాక్టివిటీస్, 85 పిల్లల యాక్టివిటీస్ ఇక్కడ నిర్వహిస్తారు.
తాజా వార్తలు
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్







