కువైట్ ప్రభుత్వ కార్యాలయాల్లో 100% హాజరు
- March 12, 2022
కువైట్: ఆదివారం నుండి అన్ని ప్రభుత్వ ఏజెన్సీలలో 100 శాతం హాజరుతో సిబ్బంది హాజరు కావాలని సివిల్ సర్వీస్ బ్యూరో ప్రకటించింది. కరోనా అదుపులోకి రావడంతో మినహాయింపులను రద్దు చేసినట్లు తెలిపింది. ఉద్యోగి హాజరు కాకపోతే సెలవుగా పరిగణిస్తామని పేర్కొంది. ఇప్పటివరకు ఉద్యోగులకు కల్పించిన ఫ్లెక్సిబుల్ వర్కింగ్ సిస్టమ్, రొటేషన్ సిస్టమ్ను రద్దు చేసినట్లు స్పష్టం చేసింది. అధికారిక అన్ని కార్యాలయాలు 100 శాతం వర్క్ ఫోర్స్ తో పనిచేయాలని తన ఉత్తర్వుల్లో సివిల్ సర్వీస్ విభాగం పేర్కొంది. ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరును సైతం తిరిగి ప్రారంభించనున్నారు.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!







