638 మంది డ్రగ్స్ అనుమానితులు అరెస్ట్
- April 09, 2022
కువైట్: 2022 మొదటి త్రైమాసికంలో 638 మంది డ్రగ్స్ అనుమానితులను అరెస్ట్ చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. స్మగ్లర్లు, డ్రగ్స్ పంపేవారిని ఎదుర్కోవడానికి ఇతర భద్రతా రంగాల సహకారంతో తనిఖీలు చేపడుతున్నట్లు పేర్కొంది. ప్రత్యేక భద్రతా సంస్థల సమన్వయంతో డ్రగ్స్ కు వ్యతిరేకంగా ప్రచారాలను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. డ్రగ్స్ ప్రమోటర్లు యువకులను లక్ష్యంగా చేసుకుంటున్నారని, డ్రగ్ పెడ్లర్లపై నిఘా పెట్టినట్టు పేర్కొంది. మాదకద్రవ్యాల సమస్యను ఎదుర్కొనేందుకు పౌరులు, నివాసితులు భద్రతా సేవలతో సహకరించాలని భద్రతా వర్గాలు పిలుపునిచ్చాయి. అన్ని కుటుంబాలు తమ పిల్లలపై పర్యవేక్షణ పెట్టాలని సూచించింది. పిల్లలో మతపరమైన నైతిక విలువలను పెంచేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







