నిజామాబాద్ జిల్లాలో ఘనంగా ఆంజనేయ స్వామి పూజ
- April 10, 2022
తెలంగాణ: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం ముచ్కూర్ గ్రామంలో ఘనంగా ఆంజనేయ స్వామి పూజ నిర్వహించారు.ఈ పూజా కార్యక్రమంలో దాదాపు 2000 మంది పైగా భక్తులు పాల్గొన్నారని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.భక్తులతో పాటు గ్రామ ప్రజలు అందరూ భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.తదనంతరం భక్తులందరికీ ప్రసాదం పంచిపెట్టారు.
తాజా వార్తలు
- గృహ కార్మికుల నియామకంలో అప్రమత్తత అవసరం: దుబాయ్ పోలీస్
- ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తి ఆకర్షణగా నిలిచిన WJMES ప్రదర్శన
- దుబాయ్-అహ్మదాబాద్ విమానం టాయిలెట్లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం
- యూరో-ఆంకాలజీ చికిత్సలో ఆధునిక విధానాల పై రాష్ట్రస్థాయి వైద్య సదస్సు
- APSSDC ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్–పరిమిత సీట్లు
- ఉమ్ అల్ ఖువైన్ చాంబర్–తుంబె యూనివర్సిటీ హాస్పిటల్ మధ్య అవగాహన ఒప్పందం
- దుబాయ్ ప్రమాద బాధితుల మృతదేహాలను త్వరగా స్వస్థలాలకు పంపించాలి: ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యం
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...









