నిజామాబాద్ జిల్లాలో ఘనంగా ఆంజనేయ స్వామి పూజ
- April 10, 2022
తెలంగాణ: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం ముచ్కూర్ గ్రామంలో ఘనంగా ఆంజనేయ స్వామి పూజ నిర్వహించారు.ఈ పూజా కార్యక్రమంలో దాదాపు 2000 మంది పైగా భక్తులు పాల్గొన్నారని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు.భక్తులతో పాటు గ్రామ ప్రజలు అందరూ భక్తి శ్రద్దలతో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.తదనంతరం భక్తులందరికీ ప్రసాదం పంచిపెట్టారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!
- సౌదీ ఎంటర్ టైన్ మెంట్ సెక్టర్ హైక్..89 మిలియన్ల విజిటర్స్..!!
- ఖతార్ లో ఆటిజం విద్యార్థుల విద్య బలోపేతం..!!
- మీనా అల్-అహ్మది రిఫైనరీలో అగ్నిప్రమాదం..!!
- ఏపీలో 43 డిగ్రీలకు చేరనున్న ఎండలు..వడగాల్పుల హెచ్చరిక!
- NIC సైంటిస్ట్-బి నోటిఫికేషన్ విడుదల









