జగ్జీవన్‌రాం 109వ జయంతి ఘనంగా ..

- April 04, 2016 , by Maagulf
జగ్జీవన్‌రాం 109వ జయంతి ఘనంగా ..

బాబూజగ్జీవన్‌రాం 109వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయన విగ్రహానికి నివాళులర్పించారు.తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి, చీఫ్‌విప్‌ కొప్పుల ఈశ్వర్‌, హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ తదితరులు బషీరాబాగ్‌లోని జగ్జీవన్‌రాం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com