పుణె విమానాశ్రయంలో ఐఎస్ ఉగ్రవాది అరెస్టు..
- April 05, 2016
మహారాష్ట్రలోని పుణె విమానాశ్రయంలో దుబాయ్కు వెళుతున్న రవూఫ్ అహ్మద్ అనే ఇస్లామిక్స్టేట్ ఉగ్రవాదిని పోలీసులు అరెస్టుచేశారు. దుబాయ్ చేరుకొని అక్కడ నుంచి సిరియా వెళ్లేందుకు అతను వ్యూహం సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది. రవూఫ్ స్వస్థలం కర్ణాటకలోని భత్కళ్ అని సమాచారం. ఐఎస్లో చేరేందుకు వెళుతున్న ఉగ్రవాదుల సంఖ్య పెరిగిపోవడంపై భద్రతాసంస్థలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఇప్పటికే 14 మంది యువకులను జాతీయ దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









