పాక్షికంగా కూలిపోయిన సహౌద్ ప్యాలెస్ని సరిచేయనున్న సౌదీ
- May 17, 2022
సౌదీ అరేబియా: సౌదీ అరేబియా హెరిటేజ్ కమిషన్ వెల్లడించిన వివరాల ప్రకారం ఈస్టర్న్ ప్రావిన్సులోని అల్ అహ్సా గవర్నరేట్లోగల ముబార్రాజ్ నగరంలోని చారిత్రక సహౌద్ ప్యాలెస్ ఆదివారం పాక్షికంగా కూలిపోయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదమూ సంభవించలేదు. నష్టం తీవ్రత కూడా ఎక్కువగా లేదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వెస్టర్న్ టవర్కి సంబంధించి కొంత భాగం కూలిపోయింది. త్వరలోనే దీన్ని సరి చేస్తామని సంబంధిత కమిషన్ వివరించింది. అల్ అహ్సా గవర్నరేటు నుంచి ఓ బృందం త్వరలోనే కూలిన భాగాన్ని సరిచేయనుందని పేర్కొంది.
తాజా వార్తలు
- కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు రంగం సిద్ధం..
- అభివృద్ధి పథాన కువైట్.. చారిత్రాత్మక సంస్కరణలతో మెరుగైన ఫలితాలు..
- మహాత్మాగాంధీ మెమోరియల్ ఆధ్వర్యంలో ఘనంగా అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు
- యునెస్కో గుర్తింపు రేసులో బహ్రెయిన్ చారిత్రక గ్రామాలు..!!
- ఇద్దరు టెర్రరిస్టులు హతం
- వెనిజులాలో భూకంపాల బీభత్సం..మృతుల సంఖ్య 2,954కు పెరుగుదల
- NATS మేరీల్యాండ్ ఆన్లైన్ ఆర్ట్ వర్క్షాప్ కు మంచి స్పందన
- రోడ్డు మధ్యలో వాహనాలు ఆపొద్దు..ప్రమాదాల పై దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- బోయింగ్ 777 విమానాల విక్రయం.. ఆరోపణలను ఖండించిన సౌదియా ..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..Dh100,000 గెలిచిన విజేత..!!







