రాజ్భవన్లో ఘనంగా జరిగిన ఉగాది వేడుకలు..
- April 07, 2016రాజ్భవన్లో దుర్ముఖినామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ దంపతులు హాజరయ్యారు. గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. వేడుకలకు వచ్చిన అతిథులను గవర్నర్ దంపతులు సాదరంగా ఆహ్వానించారు. ఉగాది వేడుకల్లో మంత్రి కేటీఆర్ దంపతులు, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, నాయినినర్సింహారెడ్డి, నటుడు, కాంగ్రెస్ నేత చిరంజీవి దంపతులు, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
తాజా వార్తలు
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?
- మనామా చేరుకున్న HH సయ్యద్ అసద్
- దుబాయ్ కి పంపుతానని చెప్పి ఘరానా మోసం చేసిన ఏజెంట్
- ఏపీలో ఎన్నికల హింస పై 13 మందితో సిట్ ఏర్పాటు..