59 కేసులను ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసిన నజాహా
- June 21, 2022
కువైట్: 59 కేసులను ప్రాసిక్యూషన్ కు పబ్లిక్ యాంటీ కరప్షన్ అథారిటీ (నజాహా) రిఫర్ చేసింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్కు నివేదించిన కేసులలో ప్రజాధనాన్ని వృధా చేసిన నేరాలకు సంబంధించిన అభియోగాలు(27 కేసులు) అగ్రస్థానంలో ఉన్నాయి. పబ్లిక్ మనీ దొంగతనం(12), ఫోర్జరీ రిపోర్ట్స్ (11), అధికారుల పనిని అడ్డుకోవడం(3), లాభదాయక ఆరోపణలు(2), లంచం, దోపిడీ(2), కస్టమ్స్ ఎగవేత(1) తర్వాతి స్థానంలో ఉన్నాయి. విజిల్బ్లోయర్ల కోసం అన్ని రకాల రక్షణ, గోప్యత, ఫోన్, ఈ-మెయిల్ లేదా వ్యక్తిగత హాజరు ద్వారా కమ్యూనికేషన్లను స్వీకరించే ప్రక్రియలను అమలు చేయడంతోపాటు ఆయా కేసులకు సంబంధించిన సాక్ష్యాలను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు సూచిస్తారు.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







