59 కేసులను ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసిన నజాహా
- June 21, 2022
కువైట్: 59 కేసులను ప్రాసిక్యూషన్ కు పబ్లిక్ యాంటీ కరప్షన్ అథారిటీ (నజాహా) రిఫర్ చేసింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్కు నివేదించిన కేసులలో ప్రజాధనాన్ని వృధా చేసిన నేరాలకు సంబంధించిన అభియోగాలు(27 కేసులు) అగ్రస్థానంలో ఉన్నాయి. పబ్లిక్ మనీ దొంగతనం(12), ఫోర్జరీ రిపోర్ట్స్ (11), అధికారుల పనిని అడ్డుకోవడం(3), లాభదాయక ఆరోపణలు(2), లంచం, దోపిడీ(2), కస్టమ్స్ ఎగవేత(1) తర్వాతి స్థానంలో ఉన్నాయి. విజిల్బ్లోయర్ల కోసం అన్ని రకాల రక్షణ, గోప్యత, ఫోన్, ఈ-మెయిల్ లేదా వ్యక్తిగత హాజరు ద్వారా కమ్యూనికేషన్లను స్వీకరించే ప్రక్రియలను అమలు చేయడంతోపాటు ఆయా కేసులకు సంబంధించిన సాక్ష్యాలను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు సూచిస్తారు.
తాజా వార్తలు
- ఎన్విరాన్మెంటల్ స్ట్రీట్లో తాత్కాలికంగా మూసివేత..!!
- మరో మూడు దేశాలకు ఒమన్ ఎయిర్ సర్వీసులు..!!
- జా జైలు హత్య కేసులో ఇద్దరికి జీవిత ఖైదు ఖరారు..!!
- సౌదీ-ఫ్రెంచ్ చొరవపై యూరోపియన్ కౌన్సిల్ ప్రశంసలు..!!
- మిష్రెఫ్ ఫెయిర్గ్రౌండ్లో ఆకట్టుకుంటున్న ఆటో వరల్డ్ షో..!!
- అల్ బర్షా భవనంలో అగ్నిప్రమాదం.. మోహరించిన డ్రోన్లు..!!
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025