59 కేసులను ప్రాసిక్యూషన్కు రిఫర్ చేసిన నజాహా
- June 21, 2022
కువైట్: 59 కేసులను ప్రాసిక్యూషన్ కు పబ్లిక్ యాంటీ కరప్షన్ అథారిటీ (నజాహా) రిఫర్ చేసింది. పబ్లిక్ ప్రాసిక్యూషన్కు నివేదించిన కేసులలో ప్రజాధనాన్ని వృధా చేసిన నేరాలకు సంబంధించిన అభియోగాలు(27 కేసులు) అగ్రస్థానంలో ఉన్నాయి. పబ్లిక్ మనీ దొంగతనం(12), ఫోర్జరీ రిపోర్ట్స్ (11), అధికారుల పనిని అడ్డుకోవడం(3), లాభదాయక ఆరోపణలు(2), లంచం, దోపిడీ(2), కస్టమ్స్ ఎగవేత(1) తర్వాతి స్థానంలో ఉన్నాయి. విజిల్బ్లోయర్ల కోసం అన్ని రకాల రక్షణ, గోప్యత, ఫోన్, ఈ-మెయిల్ లేదా వ్యక్తిగత హాజరు ద్వారా కమ్యూనికేషన్లను స్వీకరించే ప్రక్రియలను అమలు చేయడంతోపాటు ఆయా కేసులకు సంబంధించిన సాక్ష్యాలను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు సూచిస్తారు.
తాజా వార్తలు
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!







