పుత్తింగళ్ ప్రమాద బాధితులను పరామర్శించిన రాహుల్
- April 10, 2016
అగ్నిప్రమాదం జరిగిన కేరళలోని పుత్తింగళ్ ఆలయాన్ని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పరిశీలించారు. అదేవిధంగా కొల్లం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. అనంతరం రాహుల్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రమాద ఘటన రాష్ట్రంతో పాటు దేశానికి పెను విశాదం. ముఖ్యమంత్రితో పాటు మా పార్టీ నాయకులతో ప్రమాద ఘటనపై మాట్లాడా. నిర్ణయాత్మకంగా వ్యవహరించి సహాయక చర్యలను వేగవంతం చేయాల్సిందిగా సూచించాం. కేంద్ర స్థాయిలో ఇంకేమైనా సహాయం కావాల్సి వస్తే పార్లమెంట్ ద్వారా చేయూతనిచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









